భూమికి పచ్చని రంగేసినట్టు కనిపిస్తున్న ఈ దృశ్యం అల్గునూరు శివారులో ఎల్ఎండీ దిగువన ఉన్న పొలాలది. స్వరాష్ట్రంలో పుష్కలమైన నీళ్లు.. 24 గంటల కరెంటు.. పెట్టుబడికి రైతుబంధుతో ఇస్తుండడంతో భూములన్నీ పచ్చదనం పరు�
ఎండలు మండినా.. వర్షాలు కురిసినా.. నిరంతరాయ విద్యుత్తును అందిస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ప్రతికూల వాతావరణంలోనూ 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నది. మార్చిలో గరిష్�
వరుసగా ప్రాజెక్టులు నిండడం.. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకొని భూగర్భ జలాలు పెరుగడంతోపాటు ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో జిల్లాలో వరి సాగు గణనీయంగా పెరిగింది. అయితే.. నాట్
ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నది. పంట పెట్టుబడి సాయం. సాగునీరు, 24 గంటల ఉచిత కరెంట్ అందజేస్తున్నది. అలాగే రైతు ఏకారణంతోనైనా మరణిస్తే వారి కుటుంబాలు ఇబ్బంది పడొద్దనే రైతు బీమా అ�
ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ కుటిల పన్నాగాలు పన్నుతున్నది. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ను జీర్ణించుకోలేకపోతున్నది. రేవంత్రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ �
కాంగ్రెస్ పాలనలోనే రైతులు ఆగమయ్యారని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం స్పష్టం చేశారు. మళ్లీ ఇప్పుడు మూడు గంటల కరెంటే చాలంటున్నారని, అది ఎంతవరకు కరెక్టో రైతులే నిర్ణయించాలని సూచించారు. ఇటిక్యాల మండలం షాబాద రై�
సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే ఓర్వలేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మూడు గంటల విద్యుత్ చాలని దురహంకారంగా మాట్లాడుతున్నారని, గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను రైతులు నిలద�
కర్షక లోకం కది లింది.. సోమ వారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ‘మూడు పంటలు బీఆర్ఎస్ నినాదం’.. ‘మూడు గంటల విద్యుత్ కాంగ్రెస్ విధానం’పై విస్తృతంగా చర్చ జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి రైతుల కష్టాలను తొలగిస్తే పీసీసీ అధ్యక్షుడికి కండ్లు మండుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నా రు. అందుకే మూడు గంట�
‘వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ వద్దు.. మూడు గంటలు చాలు’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు కొనసాగుతున్నాయి. మూడోరోజు గురువారం రాస్తారోకోలు, ధర్నాలతో ఉమ్మడి జిల్లా దద్దర
ఎకరం పొలం నీళ్లు పారించడానికి గంట కరంట్ చాలని, మొత్తంగా రోజుకు ఎనిమిది గంటల కరంట్ సరిపోతుందంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వరుసగా రెండో రోజు రైతన్నలు భగ్గుమన్
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వద్దని, మూడు గంటలు చాలు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ క్రమంలో రాష్ట�
రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా తిమ్మాపూర్, గన్నేరువరం మండలాల వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా రైతుల
ఉచిత విద్యుత్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై పల్లెలు తిరగబడుతున్నాయి. కాంగెస్ పాలనలో అన్నదాతను గోస పెట్టి, ఇప్పుడు నోటికాడి బుక్కను ఎత్తగొట్టేలా కుట్రలు చేయడంపై మండిపడుతున్నాయి. రేవంత్గానీ, ఆ పార్టీ నా�