కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వద్దన్న హస్తం పార్టీని ప్రజలు తిరస్కరించాలని బీఆర్ఎస్ వరంగల్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే నన్నపునేని నరేం�
తొమ్మిదిన్నరేళ్లుగా నిరంతర విద్యుత్ సరఫరాతో తెలంగాణ వెలిగిపోతున్నది. వ్యాపార, వాణిజ్య రంగాలు కుదురుకున్నాయి. ఫలితంగా మస్తుగా ఉపాధి దొరుకుతున్నది. పేదల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయి.. కానీ ఉమ్మడి
“కాంగ్రెస్కు ఓటేస్తే వ్యవసాయానికి మూడు గంటల కరెంటే ఇస్తరట.. అది కూడా రాత్రి ఇస్తరట.. మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు కోతలు ఖాయం.. కేసీఅర్ ప్రభుత్వం వస్తే 24 గంటల ఉచిత కరెంటు వస్తుంది.
24 గంటల ఉచిత కరెంటు వంటివి కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలని.. మా అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయ దుందుభి మోగించాలని గులాబీ బాస్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఉద్ఘాటించారు.
నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా, 525.40 అడుగుల్లోనే నీరున్నా.. రైతాంగం మేలు
కోరి సీఎం కేసీఆర్ ఎడమ కాల్వకు నీళ్లిచ్చి పంటకు ప్రాణం పోశారు. దాంతో ఇప్పుడు రైతు చేతికి మంచి పంట వస్తున్నది.
కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ కటిక చీకట్లు ఏర్పడడం ఖాయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం దక్షిణ కాశీగా పేరుగాంచిన కొప్పోల్ ఉమా సంగమేశ్వర ద�
ఎవరెన్నీ కుట్రలు పన్నినా గెలుపు తనదేనని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఆరెగూడెం, చిన్నకాపర్తి, బోయగుబ్బ, మొగిలిదోరి గ్రామాల్లో ఆదివారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
సాగును నమ్ముకున్న రైతుల కష్టాలు సమైక్య పాలనలో అన్నీఇన్నీ కావు. బంగారం లాంటి భూములకు సైతం సాగునీటి వసతి కల్పించలేకపోయిన పాలకులు.. భూగర్భ జలం ఆధారంగానే బోర్లు, బావులతో వ్యవసాయం చేద్దామనుకున్న రైతులకు ఎన్న
కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు వర్ణనాతీతం. ఎప్పుడొస్తదో పోతదో తెల్వని కరెంట్తో బావుల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఉండేది. ఏ అర్ధరాత్రో 2-3 గంటలు వచ్చే కరెంట్ వల్ల ఎందరో అన్నదాతలు విద్యుదాఘాతంత�
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కొనియాడారు. బాన్సువాడ పట్టణం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ రైతు వ్యతిరేక పార్టీలని, రైతులు బాగుపడుతుంటే చూడలేని వాటికి ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి ప్రజలకు పిలుపునిచ
గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ పరిధిలోని భట్టుపల్లి శివారులో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు వర్ధన్నపేట నియోజవర్గంలోని సుమారు లక్ష మంది హాజరు కానున్నట్లు ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. బుధవా�
‘కాంగ్రెస్కు ఓటేస్తే గడ్డుకాలమే.. హస్తం పార్టీకి చేయూత నందిస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే.. ఆరు గ్యారెంటీలకు ఆశపడి మద్దతిస్తే మన గోతి మనం తీసుకున్నట్లే.. మా వద్ద ఐదు హామీలకు మోసపోయి అధికారం కట్టబెట్ట�
అభివృద్ధి, సంక్షే మం, ప్రజలకు సుపరిపాలన బీఆర్ఎస్తోనే సాధ్యమని గుర్తించి, పార్టీకి దూరమైన పలు వురు నాయకులు తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. చేగుంట పట్టణానికి చెందిన తీగల భూంలింగంగౌడ్ ఇటీవల బీఆర్ఎ�