గతం ఘనం.ప్రస్తుతం హీనం..భవిష్యత్తు దారు ణం.. ఇలా ఉన్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నాయకత్వ లేమి, నిలకడ లేనితనం, బలహీన ప్రతిపక్షం అనే పదాలకు సంపూర్ణ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్. యాభై సంవత్సరాలు దేశాన్ని �
బీడు బారిన భూములు.. రైతు ఆత్మహత్యలు.. ఉపాధి కోసం వలసలు.. ఎండిపోయిన చెరువులు.. ఇది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దుస్థితి. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ వ్యవసాయరంగానికి అత్యంత �
76 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ప్రజలకు ఇప్పటికీ కరెంటు కష్టాలు తప్పట్లేదు. వేసవిలోనే కాదు వానకాలంలోనూ పవర్ కట్లతో మెజార్టీ రాష్ర్టాల్లోని ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్పాలిత
వర్షాభావ పరిస్థితుల్లోనూ ఈ వానకాలంలో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని, దీనికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 24 గంటల విద్యుత్తు సరఫరాయే కారణమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం
అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్గా తెలంగాణ మారిందని, మూడోసారి కూడా కేసీఆర్ ప్రభుత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఎత్తొండ గ్రామంలో రూ.5 కోట్ల ని�
రాష్ట్రంలో ఎన్నికల కాలం మొదలైంది. సీఎం కేసీఆర్ సోమవారం స్వయంగా 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. అయితే.. రాష్ట్రంలోని 119 మంది నియోజవర్గాలకు పార్టీ పరంగా అభ్యర్థులు వేరుగా ఉన్నా, వారందరికీ దమ్ము,
పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కరెంటు కోతలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయానికి 6 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో రైతులు కరెంటు కోసం రోడ్డెక్కుతున్నారు. అలాగే కరెంటు కోతలతో
‘వ్యవసాయానికి 24గంటలు ఎందుకు.. మూడు గంటల కరెంటు చాలు’ అంటాడు కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. అది ఆయన మాటనో లేక ఆ పార్టీ విధానమో తెలియదుగాని, నిజంగానే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోన�
ఉమ్మడి రాష్ర్టాన్ని విభజిస్తే తెలంగాణ చీకటవుతుందని సమైక్య పాలకులు అక్కసు వెళ్ల గక్కారు. వారి అంచనాలను తిప్పికొడుతూ రాష్ట్రం సిద్ధించాక విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. వ్యవసాయం, పరిశ్రమ�
ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్నది. కర్ణాటకలో కరెంటు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లాగా అవతరించినప్పటి నుంచి ప్రతి సంవత్�
తెలంగాణ వస్తే కరెంట్ కష్టాలు తప్పవని హేళన చేసిన వారికి చెంప పెట్టులా.. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా నిలిచింది. సీఎం కేసీఆర్ దూర దృష్టి, విజనరీతో వేల కోట్లు ఖర్చు చేసి వ
Congress | అంతన్నాడింతన్నాడే గంగరాజు.. కరెంటే లేదన్నాడే కాంగ్రెస్ రాజు.. ఇదీ ఇప్పుడు కర్ణాటకలో పరిస్థితి! కర్ణాటక.. 68 ఏండ్ల క్రితమే ఏర్పడిన రాష్ట్రం. బెంగళూరు.. ఐటీ రాజధానిగా ప్రసిద్ధిగాంచిన నగరం. నిత్యం వందల మంద�
ఊరి సర్పంచ్ నుంచి దేశ ప్రధాని దాకా, ఏ ప్రజా ప్రతినిధికైనా ఉండవలసిన లక్షణాలలో మొదటిది ప్రజల బాగోగులను చూడడమే. ఇప్పటి వరకూ పాలించిన ముఖ్యమంత్రులకు, ఇప్పడున్న ముఖ్యమంత్రికి జమీన్, ఆస్మాన్ ఫరక్ కొట్టొచ్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు లక్ష రూపాయల్లోపు పంట రుణాలు మాఫీ చేస్తుండడంపై రైతాంగంలో సంతోషం వెల్లువిరుస్తున్నది. గురువారం నుంచే విడుతల వారీగా రుణమాఫీ జరుగుతుండడంతో ఊరూరా సంబురాలు చేస్తున్నా�
రాష్ట్రంలోని రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా పథకంతో ధీమా కల్పిస్తున్నది. వ్యవసాయ పనులు చేసుకుంటూ తమ కుటుంబ అవసరాలకు తిండి గింజలు పండించుకోవడంతోపాటు మిగిలిన ఆహార ఉత్పత్తులను విక్రయిస్తూ జీ�