వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వద్దు.. మూడు గంటల చాలు’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వెలువెత్తాయి. సమైక్య పాలనలో ఎన్నో కష్టాలకోర్చిన రైతులకు కేసీఆర్ సర్కారు సాగున�
‘వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ వద్దు.. మూడు గంటలు చాలు’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. సమైక్యపాలనలో ఎన్నో కష్టాలకోర్చిన రైతులకు కేసీఆర్ సర్కారు సా�
రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది.. 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో జిల్లాలో రైతన్నల మదిలో ఆగ్రహ జ్వాలలు నెలకొన్నాయి. రైతులను గత ప్రభుత్వా�
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ దండుగ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లా రైతులు భగ్గుమన్నారు. రైతాంగానికి మూడు గంటల విద్యుత్ చాలనడం పట్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవార�
రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు వ్యవసాయం అంటేనే దండుగ అనే అభిప్రాయం ఉంది. పంటలు సాగు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. విద్యుత్ సరఫరా లేకపోయేది. నీరు లేక కరువు తాండవించేది. ఎరువులు, విత్తనాల కోసం రోజుల తరబడి
మరో రెండు వారాల్లో వానకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్ల సమయంలో రైతన్నలు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. మార్కెట్లో గుర్తింపు లేని, నకిలీ విత్తనా�
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పట్టణంలోని సాయిరమ్య ఫంక్షన్హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రగతి �
సమైక్య పాలనలో తరచూ విద్యుత్ కోతలు.. ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియని దుస్థితి.. పంటకు నీరు పెట్టేందుకు రాత్రిళ్లు పొలాల వద్ద పడిగాపులు.. పాము కాటుకు గురై మృతిచెందిన రైతులు ఎంతోమంది. తట్టుకోలేక రైతులు సబ్�
తెలంగాణ వస్తే చిమ్మ చీకట్లే అన్న సమైక్యవాదుల శాపనాలకు చెంపపెట్టు లా నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్యుత్ వెలుగులు నిరంతరం విరజిమ్ముతున్నాయి. సీఎం కేసీఆర్ సారథ్యంలో ఉచిత విద్యుత్తో ఓ వైపు సేద్యం, సబ�
రైతులకు అండగా ఉంటానని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భరోసా ఇచ్చారు. రైతులు వ్యవసాయ రంగంలో రాణించి, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. మండలంలోని గుండాయిపేటలో శుక్రవారం రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భం�
రైతు పండించిన ప్రతిగింజనూ ప్రభుత్వ మద్దతు ధరతో కొంటామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి భరోసా ఇచ్చారు. రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు బంధు, రైతు �