పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గోడలపై సున్నం వేసి రాతలు తొలగించడం, శిలా ఫలకాలకు పాలథిన్ కవర్లు కప్పి కనిపించకుండా చర్యలు తీసుకోవాలి. కానీ పత్తిపాక గ్రామంలో శిలా ఫలకాలకు బతుకమ్మ చీ�
పార్లమెంట్ ఎన్నికల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు నేతృత్వంలో మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసీ హాల్లో నిర్వహించారు. జిల్
ఓటు హ క్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్లో పాల్గొనాలని మహబూబ్నగర్ అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేర కు స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎ లక్ట�
గులాబీ అడ్డా అయిన మెదక్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సత్తాచాటుదామని క్యాడర్కు మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలేదు. యాసంగి దినం పంటలు ఎండుతుంటే మంత్రులు చోద్యం చూస్తున్నారు. నీళ్లుండీ ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. రైతు సమస
మండలంలోని పలుగ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పర్యటించారు. మాజీసర్పంచ్ నాగరాజు ఇంటి వద్ద కార్యకర్తలతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన�
లోక్సభ ఎన్నికలకు సంబంధించి కోడ్ అమలులో ఉన్నందున కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల జిల్లా గ్రీవెన్స్ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేశారు. కన్వీనర్గా జిల్లా సహకార అధికారి, డీఆర్డీవో, అసిస్టెంట్ ట్రెజరీ �
మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని ప్రకటించడంతో దుబ్బాక బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తంచేశాయి.ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపా�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్టుల్లో వాహన తనిఖీలు పకాగా చేపట్టాలని మెదక్ పార్లమెంట్ ఎన్నికల అధికారి రాహుల్రాజ్ అధికారులకు సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మద్యం, నగదు సరఫరాను అరికట్టేందుకు వాహనాల తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. శుక్రవారం మోజర్ల సమీపంలోని జాతీయ రహదారి బుర్రవాగు స్టేజీపై ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద వాహన
పార్లమెంట్ ఎన్నికల్లో 85 ఏళ్లు వయసు పైబడిన వారితో పాటు దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం ఎన్నికల సంఘం కల్పించింది. మే 13న మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోస
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు, పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టర్.. ఖ�
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు ఒంటరిగానే బరిలోకి దిగాలని సీపీఎం నిర్ణయించింది. భువనగిరి పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని కూడా ప్రకటించింది. సీపీఎం భువనగిరి అభ్యర్థిగా జహంగీర్ పోటీ చేస్తారని ఆ �