రానున్న పార్లమెంట్ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందకు అధికారులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మాస్టర్ ట్రైనర్లు కే.శ్రీరామ్, మదన్గోపాల్ సూచించారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో పాలమూరులో పొలిటికల్ హీట్ రోజురోజుకూ పెరుగుతున్నది. జిల్లాలో కాంగ్రెస్, బీజేపీలు చేపడుతున్న యాత్రలు ఆ పార్టీల్లో కాక రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ టర్న్ అవుట్ పెరిగే విధంగా విసృ్తతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జిల్లా అధికారుల బదిలీలు జరిగాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ అధికారిగా బాబూరావు, జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్గా తిరుపతయ్య సోమవారం బాధ్యతలు చేపట్టారు.
సంగారెడ్డి జిల్లాలో ‘కమలం’ వాడిపోతున్నది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక్కో ముఖ్య నేత బీజేపీని వీడుతుండడం ఆ పార్టీ నేతలు, అధిష్టానాన్ని కలవరపెడుతున్నది. మోదీ చరిష్మాతో ఉమ్మడి జిల్లాలోని
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ రాజ్, ఎక్సైజ్ శాఖలకు చెందిన పలువురు అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఒకే జిల్లాలో, ఒకే పదవిలో మూడేండ్లకుపైగా కొనసాగుతున్న అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఎం�
వచ్చే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మండల �
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్తోపాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోని నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితాను అధికారులు వెల్లడించారు. మహానగరం పరిధిలోని 28 నియోజకవర్గ�
అసెంబ్లీ ఎన్నికలు ముగియగా.. ఇక పార్లమెంట్ ఎన్నికల వంతు రానున్నది. త్వరలో ఎలక్షన్లు జరుగనుండడంతో రాజకీయ వేడి రగులుతున్నది. అన్ని పార్టీలు ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.
‘మనం ఉద్య మ వీరులం.. కార్యశూరులం.. ఉద్యమానికి ఊపిరిలూదిన వాళ్లం.. పేగులు తెగేదాకా మన మాతృభూమి కో సం కొట్లాడిన వాళ్లం.. మనకు సత్తువ ఉంది.. సత్తా ఉంది.. మన పార్టీ స్థానం మారింది.. పాలన నుంచి ప్రతిపక్షానికి వచ్చాం..
రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలుకోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ�
CM KCR | వచ్చే ఏడాది 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశంలో అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర తీరాన స