‘అధికార దాహంతో..వారంటీ లేని గ్యారెంటీలు ఇచ్చి.. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. తెలంగాణ ప్రాంత సంపదను ఢిల్లీకి తాకట్టుపెట్టి ఇక్కడి ప్రజల కష్టాన్ని దోచుకొని అన్యాయం చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊర�
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలగమని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి గెలుపుఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
ఈవీఎంల మొదటి ర్యాండమైజైషన్ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల సంఘం ఆదే�
పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగు వేయాల్సి ఉండగా నిజామాబాద్ నగరంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జీఆర్పీ పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చేపట్టిన తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద రూ. 37,50,000 నగదు పట్టుబడింది. సికింద్రాబాద్ రైల్వే ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్ కథనం
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కమిషనరేట్ పరిధిలోని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని మేడ్చల్, మల్కా�
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నియోజకవర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం 18,19,397 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 40 ఏండ్లలోపు వారు 5,02,897 మంది ఉన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతున్నది. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల విధులు, కోడ్ పరిశీలనకు 5,629 మంది నియమితులయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రంలోని జాతీ య రహదారిపై పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వాహనంలో ఎలాంటి బిల్లు లు లేకుండా తరలిస్తున్న రూ. 2.39 లక్షల నగదును స్వాధీనం చేసుకొ�
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున, ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నందున ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం నిర్వహిం�
ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించలేని చేతకాని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఎండిపోతున్న పంటలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ జిల్లా నాయకులు ధ్వజమెత్తారు.
ప్రజల్లో మంచి స్పందన ఉంది.. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలువాలని పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ గాంధీభవన్లో శుక్రవారం సాయంత్రం జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో �
పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ తుపాకులు తీసుకున్నవారు వెంటనే స్థానిక పోలీసు స్టేషన్లో అందజేయాలని సీపీ అంబర్ కిశోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు.
మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలని మెదక్, సంగారెడ్డి జిల్లాల ఎన్నికల అధికారులు రాహుల్ రాజ్, వల్లూరు క్రాంతి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణ అధికారులతో సమన్వయ
మైనార్టీ మహిళల కోసం ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన కుట్టుమిషన్లు ఆరు నెలలుగా మూలుగుతున్నాయి. పంపిణీకి ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పిన అధికారులు.. ఇప్పుడేమో సర్కారు నుంచి అనుమత