కరీంనగర్ ఎంపీగా తనను గెలిపిస్తే ప్రజాసమస్యలపై ప్రశ్నించే గొంతుకనవుతానని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. 2019లో చేసిన పొరపాటును మళ్లీ చేసి మోసపోవద్దని ప్రజ�
ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వచ్చే ఐదేండ్లు పార్లమెంటులో ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతునవుతానని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల నిర్వహణకు జిల్లాలో నియమించిన ఆయా నోడల్ అధికారులు తమ తమ విధులను పూర్తి అవగాహనతో బాధ్యతగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ సంబంధిత నోడ�
జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో
పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ లబ్ధికోసమే గజ్వేల్ పట్టణానికి చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. శుక్�
అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి, ఎంపీ మాలోత్ కవిత అన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూడండి.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పనులు పరిశీలించండి.. అమలుకాని హామీలతో ప్రజల ను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రె స్�
మాజీ ఎ మ్మెల్యే జైపాల్యాదవ్ను బుధవా రం హైదరాబాద్లో నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కల్
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్లో గెలిచేది బీఆర్ఎస్సే అనే కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన మండల
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం ఆయన పోలీస్ కమిష�
బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, కష్టపడి పనిచేసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేద్దామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలుపించాలని ఓటర్లకు మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ముఖ్యనాయకులతో ఆయన ప్రత�
Telangana | పార్లమెంట్ ఎన్నికల వేళ సంగారెడ్డి జిల్లాలో బీజేపీ అంతర్గత సమస్యలతో సతమవుతున్నది. కీలకమైన ఈ ఎన్నికల వేళ ఆ పార్టీ ముఖ్యనేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. గ్రూపు రాజకీయాలు కమలం పార్టీని తీవ్రంగా కలవ