పదో తరగతి పరీక్షల ఫలితాల్లో కరీంనగర్లోని సిద్దార్థ విద్యాసంస్థల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారని, జిల్లా స్థాయిలో ఉత్తమంగా నిలిచారని విద్యాసంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్రెడ్డి హర్షం వ్యక్తం చేశార�
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు విజయదుందుబి మోగించారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని వా
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల విద్యార్థినులు ఎం అశ్విత 581, ఉరా ది వర్షిత 568, గుంటి అఖిల 567 మారులు సాధించి జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలిచారు. చొప్పదండి బాలికల పాఠశాల చెట్టిపల్లి �
పదో తరగతి పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక ఇన్విజిలేటర్, ఇద్దరు అధికారులపై డీఈవో చైతన్య జైని శనివారం వేటు వేశారు. వేంసూరు మండలం వేంసూరు, ఆడసర్లపాడు పరీక్ష కేంద్రాలను శనివారం తనిఖీ చేసిన ఆ
ఖమ్మం జిల్లాలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగానే ఏప్రిల్ 1 నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం కానుంది. గతానికి భిన్నంగా పరీక్షలు జరుగుతున్న సమయంలోనే వాల్యుయేషన్ నిర్వహించాల్సి రావడం ఇదే తొలిసారి.
పదో తరగతి పరీక్షలు ముగిసే వరకు కేంద్రాలలో వసతుల కల్పనలో ఎలాంటి లోపం ఉండకూడదని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ఆవరణలో గల పరీక్ష కేంద్�
పదో తరగతి పరీక్షలు శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 106 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా తొలి రోజు జరిగిన తెలుగు పరీక్షకు 19635 మంది హాజరయ్యారు.
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 53,050మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
టెన్త్ పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 100శాత�
పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మూడు గంటలపాటు పరీక్షలు జరుగుతాయి. ఐదు నిమిషాలు అంటే ఉదయం 9:35 కల్లా వచ్చిన విద్యార్థులను మాత్రమే పరీక్షలకు అన�
పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మ డి నల్లగొండ జిల్లాలో విద్యా శాఖ ఆధ్వర్యంలో పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉమ్మడి నల్�
ఈ నెల 14 నుండి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు సింగరేణి మండల విద్యాశాఖ అధికారి జయరాజు తెలిపారు. గురువారం మండల విద్యా వనరుల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడా�
పదోతరగతి వార్షిక పరీక్షలకు విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ సారి తల్లిదండ్రుల వాట్సాప్నకు టెన్త్ హాల్టికెట్లను పంపించనున్నది. రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నంబర్కు వీటిని పంపిస్తా�
MLC Sripla Reddy : పదో తరగతి పరీక్ష తేదీల మధ్య అంతరాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి (MLC Sripla Reddy) కోరారు.