తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిలూదిన మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్సార్ అని మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, కంచర్ల భూపాల్రెడ్డ�
జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడమే తమ ధ్యేయమని, రానున్న మూడేండ్లలో శ్రీశైలం సొరంగంతోపాటు బ్రాహ్మణవెల్లంల ఎత్తిపోతల పథకం, ఇతర అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్ల�
ప్రజా సమస్యల పరిషారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతోపాటు గైర్హాజరైన అధిక
దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తండ్రి, మాజీ సర్పంచ్ కనీలాల్నాయక్ మృతి బాధాకరమని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. కనీలాల్నాయక్ ఇటీవల మృతిచెందగా..
మోసకారి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి అన్నారు. త్రిపురారం మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ నల్లగొండ పార్ల
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్రావుకు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
వాహనాలు కొనుగోలు చేయాలనే వారికి ఎలాంటి వెహికిల్స్ తీసుకోవాలో తెలియక పలు కంపెనీలను సందర్శించి ఆలోచన చేయాల్సి ఉంటుందని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. అలాంటి ఇబ్బంది లేకుండా నమస్తే
రాష్ట్ర సమాచార శాఖ మాజీ కమిషనర్, మాడ్గులపల్లి మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన కట్టా శేఖర్రెడ్డి మాతృమూర్తి జానమ్మ (95) అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. ఆమె భౌతికకాయాన్ని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ
అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం తగదని, ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు చెప్పినా పట్టించుకోరా? అని పలువురు సభ్యులు ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా పరిషత్లో చైర్మన్ బండ నరేందర్రెడ్డి అధ్యక్షత�
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిద్దామని.. అలాగే లోపాలను సరి చేసుకుందామని.. బీఆర్ఎస్ శ్రేణులు మనోధైర్యం కోల్పోవద్దని.. రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,
మీలో ఒకడిని.. మీ కష్టసుఖాల్లో తోడుగా ఉంటా.. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. నార్కట్పల్లి, ఔరవాణి, బ్రాహ్మణ వెల్లెంల గ్రామా�
గ్రామాల్లో జరిగిన అభివృద్ధ్దిపై ప్రతి గ్రామంలో రచ్చబండ వద్ద చర్చించిన తర్వాతనే తమకు ఓటు వేయాలని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.