నిత్యం ప్రజల మధ్యే ఉండే తనకు మరోసారి అవకాశమిచ్చి గెలిపించాలని బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఓటర్లను కోరారు. మండలంలోని తొండల్వాయి, జువ్విగూడెం, నెమ్మాని గ్రామాల్లో శుక్రవా
త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికే ఎంఐఎం మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రజియొద్దిన్ తెలిపారు.
సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని జడ్పీనకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని దాసరిగూడెం, చెర్వుగట్టు, ఏపీ లింగోటం గ్రామాల్లో బుధవారం విస్తృతంగా ప్రచారం న�
ఏండ్లు నల్లగొండ ఎమ్మెల్యేగా ఉండి ఏం అభివృద్ధి చేసినవో ఇక్కడి ప్రజలకు తెలువదా.. గత ఎన్నికల్లో ఓడిస్తే భువనగిరి పారిపోయి టూరిస్టుగా నల్లగొండకు వచ్చిన ఇక్కడి ప్రజలు నిన్ను ఆదరిస్తారని అనుకుంటున్నావా అని �
కాంగ్రెస్కు ఓటేస్తే కరెంట్ కష్టాలు షురువైతయి..కుర్చీ కోసం కొట్లాడే నాయకులకు ప్రజలను పట్టించుకునేంత సమ యం ఉండదని, నకిరేకల్ నియోజకవర్గాన్ని అన్ని అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను మరోసార�
కాంగ్రెస్ వస్తే మళ్లీ రాష్ట్రం అంధకారంగా మారనుందని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యతో కలిసి మండలంలోని కల్మెర, పరడ, నారెగూడెం,
ఏండ్లుగా నల్లగొండ అన్ని రంగాల్లో వెనుకబడి ఉండగా సీఎం కేసీఆర్ హామీ మేరకు పూర్తిస్థాయిలో అభివృద్ధిలో దూసుకుపోతుందని, మరోసారి కంచర్ల భూపాల్రెడ్డిని గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగనున్నదని జడ్పీ చైర్మ
సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉంటుందని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మల్లికార్జున గార్డెన్స్లో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విద్యు
వారంతా నిరుపేదలు. రెక్కాడితే గానీ డొక్కాడని బీదలు. నిలువ నీడలేని, సొంత గూడుకు నోచనివారు. కానీ, సర్కారు కరుణతో ఒక్కసారిగా ఓ ఇంటి వారయ్యారు. పట్టణానికి ఆనుకుని ఉన్న స్థలంలో రెండు పడక గదులతో కూడిన ఇంటికి ఓనర్�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు హోరెత్తిస్తున్నాయి. పార్టీ అనుబంధ కమిటీలు, కార్యకర్తలతో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు జో
గ్రామాల్లో మురుగు కాల్వల నీరు పంట పొలాల్లోకి వెళ్లి సమస్యగా మారుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కరించాలని పంచాయతీ శాఖాధికారులను జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి ఆదేశించారు.
మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆరు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల �