యువతలో భారతీయ కళల పై ఆసక్తి పెరుగుతుండడం శుభ పరిణామమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సోమవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో సొసైటీ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇం�
bar clash | రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో పవన్ కుమార్ , అతని స్నేహితుడు రిషికేశ్ ఎలియాస్ నానితో కలిసి రామంతపూర్ లోని గుడ్ డే బార్లో రాత్రి మద్యం తాగుతున్నారు. పటేల్ నగర్ అంబర్పేటకు చెందిన లింగనోళ్ల శ్రావణ్ కుమా�
Man takes selfie with skeleton | ఒక యువకుడు పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని వెలికితీశాడు. ఆ అస్థిపంజరంతో సెల్ఫీ తీసుకున్నాడు. ఇది చూసిన గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. అతడ్ని పట్టుకుని కొట్టారు.
ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో తన కష్టానికి తానే వెలకట్టుకునే (పంటలకు ధరలు) స్వతంత్రం రాని ఒకే ఒక వ్యక్తి రైతు. ఆదాయ భద్రత లేని ఏకైక రంగం వ్యవసాయం. వ్యవసాయదారుడు అంటేనే సమాజంలో ఒక చిన్న చూపు. ఆదాయం మాట పక�
మండలంలోని జల్లపల్లి ఆబాదిలో యువకులకు చైతన్యపరిచేందుకు గురువారం సామజిక సేవా కర్త ఏంఎ హకీమ్ క్రికెట్ కిట్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడలతోపాటు చదువుల�
VC Sajjanar | సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యువత రకరకాల స్టంట్లకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ స్టంట్లతో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు.
Harish Rao | దేశంలోని యువత త్యాగాలకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. యుద్ధ సమయాల్లో అవసరమైతే అన్నిరకాల వైద్యసేవలు అందించేందుకు, రక్తదానం చేసేందుకు మల్లారెడ్డి హెల్త్ యూనివ�
కల్తీ కల్లు, మాదకద్రవ్యాల వినియోగంతో యువత నిర్వీర్యంగా మారుతుందని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సుబ్బ రామిరెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలో సదరు శాఖ ఆధ్వర్యంలో కల్తీకల్లు, మాదకద్రవ్యాల వినియోగంపై అవగ
ఒకప్పుడు సోలో ట్రావెలింగ్, సాహస యాత్రలంటే.. యువతే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. సోలో ట్రావెలింగ్లో యూత్ వెనకబడి పోయింది. ఈ కేటగిరీలో 45 ఏండ్లు పైబడిన వారిదే పైచేయిగా ఉ�
Man Shot Dead | కుమార్తెతో యువకుడి ప్రేమ సంబంధంపై ఆమె తండ్రి ఆగ్రహించాడు. రాత్రివేళ యువతిని కలిసేందుకు ప్రయత్నించిన అతడ్ని గన్తో కాల్చి చంపాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు యువతి తండ్రిని అరెస్ట్ చేశారు.
Quarry Pit | బౌరంపేట ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకట్రావు కుమారుడు మణి సుందర్ కుమార్ (20) కూకట్పల్లిలోని ఐ క్రియేట్ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మణి సుందర్ కుమార్ ఇవాళ మధ్యాహ్నం మరో ఇద్దరు మిత్ర�
Rajiv Yuva Vikasam | రాజీవ్ యువ వికాసం కార్యక్రమంలో బీసీ వర్గాలకు మరింత ప్రాధాన్యత కల్పించాలని హబ్సిగూడ డివిజన్ బీసీ నాయకుడు కరిపె పవన్ కుమార్ ఇవాళ బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ను కోరారు.
Rajiv Yuva Vikasam | ఆర్వైవి దరఖాస్తులకు ఏప్రిల్ 14వ తేదీ (సోమవారం) చివరి రోజు అయినా దరఖాస్తుల ప్రక్రియ సాయంత్రం 5గంటల వరకు మండల కేంద్రంలో కొనసాగుతుందన్నారు రామాయంపేట ఎంపీడీవో షాజులుద్దీన్.