Quarry Pit | బౌరంపేట ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకట్రావు కుమారుడు మణి సుందర్ కుమార్ (20) కూకట్పల్లిలోని ఐ క్రియేట్ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మణి సుందర్ కుమార్ ఇవాళ మధ్యాహ్నం మరో ఇద్దరు మిత్ర�
Rajiv Yuva Vikasam | రాజీవ్ యువ వికాసం కార్యక్రమంలో బీసీ వర్గాలకు మరింత ప్రాధాన్యత కల్పించాలని హబ్సిగూడ డివిజన్ బీసీ నాయకుడు కరిపె పవన్ కుమార్ ఇవాళ బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ను కోరారు.
Rajiv Yuva Vikasam | ఆర్వైవి దరఖాస్తులకు ఏప్రిల్ 14వ తేదీ (సోమవారం) చివరి రోజు అయినా దరఖాస్తుల ప్రక్రియ సాయంత్రం 5గంటల వరకు మండల కేంద్రంలో కొనసాగుతుందన్నారు రామాయంపేట ఎంపీడీవో షాజులుద్దీన్.
MLA Kasireddy Narayana Reddy | ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక సహాయంతో యువత స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి యువతకు సూచించారు.
Youth | ఫైనాన్స్ వారు బైక్ తీసుకెళ్లడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని మానేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
MP Eatala Rajendar | యువత ఆర్థిక పురోగతి దిశగా స్వయం ఉపాధి వైపు ముందుకు సాగాలన్నారు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఇవాళ అలియాబాద్లో తుమ్మ రాకేష్, మహేష్లు నూతనంగా ఏర్పాటు చేసిన గిఫ్ట్ షాపును ఎంపీ ఈటెల రాజేందర్ ప్ర
SIRICILLA | సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్ 03 : యువ వికాసం అమలుకు ప్రతి బ్యాంకుకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలను సకాలంలో పంపిణీ చేయాలనీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా �
KARIMNAGAR | కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 31 : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా, రాష్ట్ర ఆవిర్భావం రోజు ప్రారంభించబోతున్న రాజీవ్ యువ వికాస పథకం... జిల్లా యువతలో నైరాశ్యం నింపుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఎస
Rajiv Yuva Vikasam Scheme | రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం పెట్టిన రేషన్ కార్డు నిబంధనను తక్షణమే తొలగించాలని ఇవాళ అమరచింత తహసీల్దార్ రవికుమార్కు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
‘జెన్-జెడ్' అంటేనే.. హడావుడి జీవితం! అస్తవ్యస్తమైన జీవన విధానం! ఉద్యోగాల్లో నైట్ షిఫ్ట్లు.. అర్ధరాత్రి పార్టీలు.. నిద్రలేని రాత్రులు.. అన్నీ కలిసి ఈ తరానికి శాపంగా మారుతున్నాయి. వారిని సంతానానికి దూరం చే�
Shekhar Kammula | బిజినెస్ మేనేజ్మెంట్ రంగాన్ని ఎంచుకున్న యువత అందులోని మెళకువలను నేర్చుకుని భవిష్యత్తులో గొప్ప వ్యాపారవేత్తలుగా ఎదగాలని ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు.
Right to Vote | ఇవాళ నర్సాపూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో ఆర్డీవో మహిపాల్ సమావేశం నిర్వహించారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవా
Maripeda | యువత(youth) ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా వ్యాపార రంగంలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు.