Online betting | బెట్టింగ్లో అప్పులు చేసి మోస పోయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లెలో జరిగింది.
యువత క్రమశిక్షణతో కృషిచేసి తాము ఎంచుకున్న నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. రామగుండం (గోదావరిఖని)లోని సి.ఎస్.ఆర్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అగ్నివీర్ శిక్షణ కే�
Fire Accident | రింగ్ బస్తీలో నివాసముండే ఉపేందర్ కుమారుడు సాయి (27) ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. అవివాహితుడైన సాయి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం అతను ఇంట్లో ఉండగా తల్లిదండ్రులు గుడికి వ�
Kabaddi Training Camp | జిల్లా యువజన , క్రీడల శాఖ ఆధ్వర్యంలో లింగాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన కబడ్డీ శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది.
burglary at an NGO office | ఒక ఎన్జీవో కార్యాలయంలో దొంగతనం జరిగింది. మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్ వంటి పలు గాడ్జెట్లు చోరీ అయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు నిందితుడైన 19 ఏళ్ల యువకుడిని అరెస్�
యువతలో భారతీయ కళల పై ఆసక్తి పెరుగుతుండడం శుభ పరిణామమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సోమవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో సొసైటీ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇం�
bar clash | రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో పవన్ కుమార్ , అతని స్నేహితుడు రిషికేశ్ ఎలియాస్ నానితో కలిసి రామంతపూర్ లోని గుడ్ డే బార్లో రాత్రి మద్యం తాగుతున్నారు. పటేల్ నగర్ అంబర్పేటకు చెందిన లింగనోళ్ల శ్రావణ్ కుమా�
Man takes selfie with skeleton | ఒక యువకుడు పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని వెలికితీశాడు. ఆ అస్థిపంజరంతో సెల్ఫీ తీసుకున్నాడు. ఇది చూసిన గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. అతడ్ని పట్టుకుని కొట్టారు.
ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో తన కష్టానికి తానే వెలకట్టుకునే (పంటలకు ధరలు) స్వతంత్రం రాని ఒకే ఒక వ్యక్తి రైతు. ఆదాయ భద్రత లేని ఏకైక రంగం వ్యవసాయం. వ్యవసాయదారుడు అంటేనే సమాజంలో ఒక చిన్న చూపు. ఆదాయం మాట పక�
మండలంలోని జల్లపల్లి ఆబాదిలో యువకులకు చైతన్యపరిచేందుకు గురువారం సామజిక సేవా కర్త ఏంఎ హకీమ్ క్రికెట్ కిట్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడలతోపాటు చదువుల�
VC Sajjanar | సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యువత రకరకాల స్టంట్లకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ స్టంట్లతో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు.
Harish Rao | దేశంలోని యువత త్యాగాలకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. యుద్ధ సమయాల్లో అవసరమైతే అన్నిరకాల వైద్యసేవలు అందించేందుకు, రక్తదానం చేసేందుకు మల్లారెడ్డి హెల్త్ యూనివ�
కల్తీ కల్లు, మాదకద్రవ్యాల వినియోగంతో యువత నిర్వీర్యంగా మారుతుందని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సుబ్బ రామిరెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలో సదరు శాఖ ఆధ్వర్యంలో కల్తీకల్లు, మాదకద్రవ్యాల వినియోగంపై అవగ