చల్లదనం కోసం ఇన్నాళ్లూ హిల్ బాటపట్టిన పర్యాటకులను ఇప్పుడు స్థానికంగానే జలపాతాలు ఆకర్షిస్తున్నాయి. గతంలోనైతే బాగా తెలిసిన కుంటాల, బోగతా వంటి వాటికి వెళ్లేవారు ఇప్పుడు స్థానికంగానే ధర్మపురి మండలం ఆక్సా�
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరుట్ల సీఐ సురేష్ బాబు అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని కార్గిల్ చౌక్ జాతీయ రహదారి పై నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నిర�
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోటగిరి ఎస్సై సునీల్ అన్నారు. సీపీ చైతన్య కుమార్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల నిర్మూలన పై బుధవార�
మద్యం మత్తులో ఉండి ఓ యువకుడు సీసా పగలగొట్టి ముగ్గురిని పొడిచి గాయపరిచిన ఘటన నిజామాబాద్ రూరల్ పరిధిలో చోటుచేసుకుంది. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుపన్ పల్లి ప్రాంతంలో శనివారం రాత్రి చోటు చ�
పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లికి చెందిన దుర్శెట్టి రాకేష్ (31) అనే యువకుడు అనారోగ్యం తట్టుకోలేక పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నం చేసినట్లు పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ తెలిపారు.
కాలం దాటిపోతున్నా.. వరుణుడు కరుణించకపోవడంతో మండల కేంద్రంలో రైతులు, పెద్దలు, యువకులు సోమవారం కప్పతల్లి ఆట ఆడి ప్రత్యేక పూజలు చేశారు. తొలకరి పలకరించినా.. ఆ తరువాత వర్షాలు ముఖం చాటేశాయి. అన్నదాతలు దుక్కులు దు�
బీర్ పూర్ మండలంలోని తుంగూరు గ్రామానికి చెందిన కందుకూరి స్వామి అనే యువకుడు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ జిల్లాలో సైబర్ వారియర్ అనే వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. సైబర్ క్రైమ్ వల్ల మోసపోయిన వారికి సలహాల
ఉక్రెయిన్పై ఉగ్రవాద దాడులు చేసేందుకు ఆ దేశ యువతనే రష్యా ఉపయోగించుకుంటున్నది. సోషల్ మీడియా జాబ్స్, క్రిప్టో పేమెంట్స్, బ్లాక్మెయిలింగ్ వంటివాటి ద్వారా పెద్ద ఎత్తున ఉక్రెయిన్ యువతను ఆకర్షిస్తున్�
దేశ భవిష్యత్తు నవతరం, యువతరం చేతుల్లోనే ఉందని, ఆడవాళ్లు మగవాళ్లు అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరు తమ ప్రతిభను చాటుకొని ఉద్యోగాల్లో రాణించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. పట్టణ�