పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామంలో మత సామరస్యం వెల్లువిరిసింది. గ్రామానికి చెందిన ముస్లీం యువకుడు, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షేక్ షకీల్ హైదర్ గ్రామంలో ప్రతిష్టించిన దుర్గామాతకు ఆదివారం పట
యువత స్వయం ఉపాధి అవకాశాలు ఎంచుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. పట్టణంలో కొత్త బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన నరి ఫోటో స్టూడియో, మణిదీప్ మా�
Cold Drink To Bear | ఒక యువకుడు సోషల్ మీడియాలో రీల్ కోసం ప్రయత్నించాడు. ఎలుగుబంటి ఉన్న చోటుకు అతడు వెళ్లాడు. దాని వద్ద కూల్ డ్రింక్ ఉంచాడు. ఆ డ్రింక్ బాటిల్ తీసుకున్న ఎలుగుబంటి దానిని తాగింది. ఈ వీడియో క్లిప్ సో
Youth Steals Cash Bag From Bank | ఒక యువకుడు బ్యాంకులో చోరీకి పాల్పడ్డాడు. కస్టమర్ పరధ్యానంగా ఉండటాన్ని గమనించాడు. డబ్బులున్న అతడి బ్యాగ్ను 30 సెకన్లలో ఎత్తుకెళ్లాడు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వ
పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జక్క ఆనంద్ (25) అనే యువకుడు దుర్మణం చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. బుగ్గారం మండలం శెకళ్ల గ్రామానికి చెందిన ఆనంద్ ఆదివారం రాత్రి మండ�
సామాజిక సేవతోనే యువతకు సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. పట్టణంలోని కింగ్స్ గార్డెన్ లో నిర్వహించిన కోరుట్ల సోషల్ సర్వీస్ సొసైటీ సామాజిక
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా సైక్లింగ్ సంఘం ఆధ్వర్యంలో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు నిజామాబాద్ నగరంలో విద్యార్థులతో శుక్రవారం సైకిల్ ర్యాలీని నిర్వహించినట్లు రాష్ట్ర సైక్లిం
పెద్దపల్లి జిల్లా ఓదెల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మిషన్ పరివర్తన, బాలల సంరక్షణ చట్టాలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బాలల పరిరక్షణ విభాగం సామాజిక కార్యకర్త వంగల శ్యామల మాట్లాడుతూ యువత �
చల్లదనం కోసం ఇన్నాళ్లూ హిల్ బాటపట్టిన పర్యాటకులను ఇప్పుడు స్థానికంగానే జలపాతాలు ఆకర్షిస్తున్నాయి. గతంలోనైతే బాగా తెలిసిన కుంటాల, బోగతా వంటి వాటికి వెళ్లేవారు ఇప్పుడు స్థానికంగానే ధర్మపురి మండలం ఆక్సా�
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరుట్ల సీఐ సురేష్ బాబు అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని కార్గిల్ చౌక్ జాతీయ రహదారి పై నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నిర�
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోటగిరి ఎస్సై సునీల్ అన్నారు. సీపీ చైతన్య కుమార్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల నిర్మూలన పై బుధవార�
మద్యం మత్తులో ఉండి ఓ యువకుడు సీసా పగలగొట్టి ముగ్గురిని పొడిచి గాయపరిచిన ఘటన నిజామాబాద్ రూరల్ పరిధిలో చోటుచేసుకుంది. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుపన్ పల్లి ప్రాంతంలో శనివారం రాత్రి చోటు చ�