‘నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ చూస్తే అందరూ హ్యాపీగా, సక్సెస్ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తుంది. నేనెందుకు అలా లేను అనే డిప్రెషన్ మరోవైపు. నాకే ఈ స్ట్రగుల్స్ అన్నీ.. అనే భావన నన్ను మరింత ఒంటరిగా ఫీల్ అయ్యేలా చే
SI Srinivas | యువత భవిష్యత్తు నాశనం చేస్తూ , సమాజానికి ప్రమాదకరంగా మారిన గంజాయిని ఉక్కుపాదంతో అణచి వేసేందుకు కృషి చేస్తున్నామని కుభీర్ ఎస్సై శ్రీనివాస్ వెల్లడించారు.
గ్రామీణ యువతను ఏకం చేసి వారిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని, ఇందుకోసం ప్రభుత్వం మై భారత్ కరీంనగర్ అనే కార్యక్రమం తీసుకుందని జిల్లా యువజన సంఘాల అధికారి వెంకట్ రాంబాబు అన్నారు.
Collector Chahat Bajpai | మారుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతలో ఆధునిక నైపుణ్యాలు పెంపొందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు.
KTR | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో పురస్కారాలు పొందిన 40 మంది మహిళా శిరోమణులు.. వీరిలో ఆర్టిస్టులు, సోషల్ వర్కర్లు, జర్నలిస్టులు, డాక్టర్లు, శానిటేషన్ వర్కర్లు, పబ్లిక్ రిప్రంజెటేటివ�
Inter student | ట్రెండ్ మారింది.. ఒకరినొకరు చూసుకోకుండానే కేవలం ఆన్లైన్లో చూసుకుని ప్రేమించుకుంటున్నారు. సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎలా ఉందనేది చెప్పడానికి తాజాగా జరిగిన ఈ ఘటనే ఓ ఉదాహరణ.
మరాఠా చక్రవర్తి శివాజీ చూపిన వీరత్వం, దేశభక్తి నేటి యువతకు ఆదర్శమని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి అన్నారు. శివాజీ మహారాజ్ 396 వ జయంతి పురస్కరించుకొని గురువారం గోదావరిఖనిలో ఘనంగా వేడుకలు నిర�
యువత సామాజిక బాధ్యత తీసుకోవాలని, సమాజానికి సహకారం అందించాలని హుజారాబాద్ ఏసీపీ వీమాధవి అన్నారు. హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్ గ్రామంలో జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో ప
యువత కోసం యువ మండల్ వికాస్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమ అధికారి రాంబాబు అన్నారు. గ్రామీణ యువతను ఏకం చేసి వారిని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా
Village sports | గ్రామాల్లో రోజురోజుకు క్రీడల పట్ల ఆసక్తి తగ్గిపోతుందని బేగంపేట సర్పంచ్ మద్దగీత ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. యువత, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు.
యువత ముందుకు వచ్చి సామాజిక కార్యక్రమాలపై దృష్టి సారించాలని కరీంనగర్ మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్య�
బీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు విద్య, ఉపాధి రంగాల్లో పెద్దపీట వేసిందని, ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక ప్రగతికి బాటలు వేసిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్�
కార్మికక్షేత్రమైన సిరిసిల్ల లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంక్రాంతి పండుగ కు నూతన శోభను తెచ్చేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక బతుకమ్మ ఘాట్ వేదికగా ఏర్పాటు చేసి�