Ganja | యువకుడు గంజాయి మొక్కలు పెంచుతున్నాడన్న పక్కాసమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు దాడులు చేపట్టారు. అక్రమంగా గంజాయిని సాగు చేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
పాతబస్తీ నగర యువత కోసం ప్రత్యేకంగా స్థాపించిన ఉపాధి శిక్షణ కేంద్రం సెట్విన్ను తరలించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను స్థానిక యువత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. పాతనగర యువతకు వివిధ రంగాల్లో శిక�
కోరుట్ల పట్టణానికి చెందిన యువకులు పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ పోటీల్లో ప్రతిభ కనపరిచారు. హైదరాబాదులోని జీహెచ్ఎంసీ క్రీడా మైదానంలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పాయ్ స్పోర్ట్స్ లీగ్ ఆధ్వర్యంలో నిర్వహించ�
Murder | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కవేలిగూడ వద్ద, మొయినాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహేష్(26) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హతమార్చారు.
Heart Attack | నల్లగొండ మండలం మేళ్ల దుప్పలపల్లి గ్రామానికి చెందిన కోమటిరెడ్డి పవన్ రెడ్డి(24) అనే యువకుడు రెండేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికాకు వెళ్లాడు. ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదించిన పవన్ మరో రెండు నెలల్లో �
యువత ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలని, నూతన ఆవిష్కరణలతో ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు.
కేసీఆర్ స్వరాష్ట్ర పోరాటం నేటి యువతకు ఆదర్శమని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. దీక్షాదివస్లో భాగంగా హనుమకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్�
Job Mela | సుమారు 60 ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నిరుద్యోగులకు జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్ఎస్సీ, డిగ్రీ చదివి, 18 నుంచి 35 సంవత్సరాలలో ఉన్న యువత ధ్రువీకరణ పత్రాలతో ములుగురో�
Corporation loans | యువత అటు ఉద్యోగాలు లేక ప్రభుత్వం కార్పోరేషన్ల ద్వారా రుణాలు అందించక.. చదువుకున్న యువత కూడా దినసరి కూలీలుగా మారాల్సిన పరిస్థితి నెలకొందని హోలియదాసరి హక్కుల పోరాట సమితి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర
Youth Bath In Train Coach | ఒక యువకుడు రైలు కోచ్లో స్నానం చేశాడు. బకెట్లోని నీళ్లను మగ్గుతో తలపై పోసుకున్నాడు. ఈ రీల్ను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు. ఇది వైరల్ కావడంతో రైల్వే స్పందించింది. అతడ్ని గుర్తించి చర్�
Attack | రౌడీ షీటర్, మరో దుండగుడు అందరూ చూస్తుండగానే కత్తితో రోషన్ అనే యువకుడిపై దాడి చేశారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్యాయత్నానికి పాల్పడినట్లుపోలీసులు అనుమానిస్తున్నారు.
Pothole | నర్సాపూర్ నుండి వెల్దుర్తి వెళ్లే మార్గంలో బ్రాహ్మణపల్లి-గొల్లపల్లి గ్రామాల మధ్య గత కొన్ని నెలల నుండి భారీ గుంత ఏర్పడి ప్రమాదాన్ని తలపిస్తున్నది. అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా గుంతను పూ
పెగడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. జతీయ ఐక్యతా దినోత్సవంలో భాగంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు.