PM Modi : యువత ఆత్మకథ పుస్తకాలను చదవాలని, ఇతరుల కష్టాల నుంచి నేర్చుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. ఇది రీల్స్ యుగం అని, కానీ కేవలం షార్ట్కట్లు నేర్చుకుంటే, జీవితం షార్ట్ అవుతుందని కూడా ఆయన హెచ�
యువత డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడొద్దని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. వికసిత్ సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆదివారం నషా ముక్త్ యువ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Youth | దరఖాస్తుపల్లి గ్రామానికి చెందిన బీరప్ప(22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారమందుకున్న పోలీసులు బీరప్ప కుటుంబీకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అతడి మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందికి దించారు.
నేపాల్, శ్రీలంక వంటి ఇరుగుపొరుగు దేశాల్లో జెన్-జీ తిరుగుబాట్లు వచ్చినప్పుడు భారత్లో అలాంటివి సాధ్యం కాదనే వాదనలు వినిపించేవి. ఇక్కడి యువత చదువు, కెరీర్ గురించి తప్ప మరోటి ఆలోచించడం లేదనేది ఓ సమర్థన. �
Bakka Judson | బీజేపీవాళ్లు మూసుకునే పరిస్థితి వచ్చిందని.. వాళ్లు మాట్లాడే మాటలు.. సోషల్ మీడియా ప్రచారాన్ని ఎవరూ నమ్మరు. బీజేపోళ్లు గుడిని, గుడిలో ఉండే లింగాన్ని మింగే రకాలని మీ గురించి జనాలకు తెలిసిపోయిందన్నారు �
యువత ఐక్యంగా పోరాడితే ఫలితం ఉంటుందని, ఏ ప్రభుత్వమైనా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సి వస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఒక ప్రకటనలో విమర్శించారు.
‘దేశవ్యాప్తంగా సమాజంలో ఒక సరికొత్త వైఖరి, మార్పు ప్రారంభమైంది. అది ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు.
Harish Rao | నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు స్పందించారు.
ప్రతి తరమూ తన కాలాన్ని నిర్వచించే కొంతమంది వ్యక్తులను చూస్తుంది. వారు కేవలం పదవుల్లో ఉన్న నాయకులు మాత్రమే కాదు, ఒక ఆలోచనకు రూపం ఇచ్చినవారు, ఒక సమాజం కలలకు దిశ చూపినవారు, భవిష్యత్తును నిర్మించేందుకు కృషి చ
సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరిలో ఆన్లైన్ గేమింగ్కు బానిసైన 22 ఏళ్ల మణికంఠ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. అక్రమ పద్ధతిలో నడుస్తున్న ఈ ఆన్లైన్ బెట్టిం�
రక్త నిధిలో ఎల్లప్పుడు తగిన నిల్వలు ఉండాలంటే యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తరచుగా రక్తదానం చేయాలని జగిత్యాల ప్రభుత్వ రక్తనిధి అధికారి ముస్కు మైత్రిరెడ్డి సూచించారు.
Youth | తన భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణ కేంద్రంలోని పాత హరిజనవాడకు చెందిన కరగల్ల బాల స్వామి యువకుడు మద్య�
సెక్స్ వరర్ సేవలను పొందే విటుడిని మానవ అక్రమ రవాణాదారు (హ్యూమన్ టాఫికర్)గా పరిగణిస్తూ కేసులు నమోదు చేయడానికి వీల్లేదని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సెక్స్ వరర్ నుంచి సేవలు పొందిన వ్యక్తిక�
రాష్ట్రంలో కేసీఆర్ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు సైనికుల్లా పనిచేద్దామని మాజీ చీఫ్విప్, దాస్యం వినయ్భాస్కర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాజీపేట బా పూజీనగర్ పోచమ్మ దేవాలయ కమ్యూనిటీ హాల్ల�