రామగిరి మండలంలోని సెంటినరీకాలనీ పరిధిలో దారుణ హత్య సంచలనం రేపుతోంది. శుక్రవారం మధ్యాహ్నం సెంటినరీకాలనీ సీటూ 200 నంబర్ గల క్వార్టర్ వద్ద కోట చిరంజీవి (38) అనే యువకుడిని గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఇనుప
ఏదైనా సాధించాలనే తపన పట్టుదలతో పాటు తగిన విధంగా శ్రమిస్తే లక్ష్యాన్ని సాధించవచ్చని కోరుట్ల కు చెందిన దురిశెట్టి విజయకుమార్ నిరూపించాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి మెట్ పల్లి లోని ఆర్డీవో కార్యాలయంలో జూనియ
ఇందిరమ్మ ఇంటి కోసం వరంగల్ చౌరస్తాలో ఓ యువకుడు సోమవారం రాత్రి హోర్డింగ్ హల్చల్ చేశాడు. నగరం నడిబొడ్డున ఈ ఘటనతో పాదచారులు, వాహనదారులు ఆందోళనకు గురయ్యారు.
తోటి స్నేహితులతో అప్పటి వరకు సరదాగ గడిపి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో లారీ యమపాశంల మారి యువకుడిని బలిగొన్న సంఘటన మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురి క్రాస్ వద్ద గురువారం చోటుచేసుకుంది.
నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం ఓ యువకుడు ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పటించుకునేందుకు యత్నించగా..అక్కడే ఉన్న ట్రాఫిక్ సిబ్బంది నిలువరించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు .. నగరాని�
Gadwala | ‘సామాన్యులకు అండగా ఉంటాం.. ఫ్రెండ్లీగా ఉంటాం.. వారికి న్యాయం చేయడమే మా విద్యుక్త ధర్మం’ లాంటి మాటలు పోలీసుల నోటి వెంట తరచూ వింటూ ఉంటాం. కానీ స్టేషను మెట్లు ఎక్కాలంటే సామాన్యులకే కాదు, విద్యావంతులకు కూడ�
కూకట్పల్లి పరిధిలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సోమవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రవి కుమార్�
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కూకట్పల్లి పరిధి వడ్డేపల్లి ఎంక్లేవ్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ యువకుడు బలయ్యాడు. మద్యం మత్తులో అతివేగంతో వెళ్తూ ద్విచక్రవాహనదారుడిని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత�
ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడి యువకుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చెదలు ప్రవీణ్ (30) తన కొడుకుతో కలిసి వ్యవసాయ పొలంలో పనులు ముగించుకుని �