మాటామాటా పెరిగి ఓ వ్యక్తి యువకుడిపై కత్తితో దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోకాపేటలోని నార్త్ స్టా
స్నాప్ చాట్లో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారగా, యువకుడిని యువతి కుటుంబ సభ్యులు చితకబాదారు. ఈ విషయం ఠాణా దాకా వెళ్లడంతో ఇరు వర్గాలపై న్యూసెన్స్ కేసు నమోదు చేశారు.
గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లి గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న వీరభద్ర స్వామి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన ఎడ్ల బండ్ల పరుగు లో అపశృతి చోటుచేసుకుంది.
నకిలీ వైద్యం వికటించి యువకుడు ప్రాణాపాయస్థితికి చేరుకున్న ఘటన వరంగల్లో జరిగింది. వరంగల్ జిల్లా చింత నెక్కొండ ప్రాంతానికి చెందిన మాడూరు రజినీకాంత్ అర్షమొలల సమస్యతో బాధపడున్నాడు.
కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ము ఖ్యనేత డ్రైవర్ వేధింపులు భరించలేక ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘట న నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో చోటుచేసుకున్నది.
రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుకాసి నరేష్ (35) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుకాసి నరేష్కు భార్య
రామగిరి మండలంలోని సెంటినరీకాలనీ పరిధిలో దారుణ హత్య సంచలనం రేపుతోంది. శుక్రవారం మధ్యాహ్నం సెంటినరీకాలనీ సీటూ 200 నంబర్ గల క్వార్టర్ వద్ద కోట చిరంజీవి (38) అనే యువకుడిని గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఇనుప