ఇల్లెందు మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్కు చెందిన 150 కుటుంబాలు, ఐదుగురు వార్డు సభ్యులు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, ని�
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శనివారం హైదరాబాద్లో సమావేశమయ్యారు.
ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డుకు చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్లర్క్ ఇమామ్ శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడు. తన చిన్ననాటి స్నేహితుడు ఇమామ్ మృతదేహాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివార
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మేత కోసం పలు ప్రాంతాలకు తీసుకెళ్లే మేకల ట్రాలీ పల్టీ కొట్టిన ఘటనలో 15 మేకలు మృతి చెందాయి. ఈ దుర్ఘటన ఇల్లెందు మండలం పోచారం తండా సమీపంలో..
ఇల్లెందు సింగరేణి ఏరియాలో పలువురు ఉద్యోగులకు పదోన్నతుల ఉత్తర్వులను జీఎం వి.కృష్ణయ్య గురువారం అందజేశారు. ఇల్లెందు ఏరియాలో పని చేస్తున్న NCWA ఉద్యోగులకు 1 జనవరి,2026 నాటికీ అర్హత కలిగిన వారికి సర్వీస్ లింక్�
వినియోగదారులకు న్యాయమైన, మెరుగైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా పని చేయాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్ మధుసూదన్ అన్నారు. బుధవారం ఇల్లెందు మండలం కొమరారంలో విద్యుత్ శాఖ పల్లె బాటలో భాగంగా 132/33 కే.వి ఇల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూన్ నెల నుంచి ఇప్పటి వరకు 38,098 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందజేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి వేల్పుల బాబురావు తెలిపారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టిషాక్ తగిలింది. సీనియర్ నాయకుడు టేకులపల్లికి చెందిన భూక్యా దళ్సింగ్నాయక్.. తన భార్య, చుక్కలబోడు మాజీ సర్పంచ్ గంగాబాయిత�
ఇల్లెందు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూక్య దళ్ సింగ్ నాయక్, ఆయన భార్య చుక్కల బోడు, మాజీ సర్పంచ్ గంగాబాయి శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం టేకులపల్లి మండల కేంద్రంలోన
సింగరేణి సంస్థలో 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు- 2025 ఇల్లెందు ఏరియాలోని ఏరియా వర్క్ షాప్లో గురువారం జరిగాయి. ముఖ్య అతిథులుగా జీఎం సెంట్రల్ వర్క్ షాప్ ఎం.దామోదర్ రావు, ఇల్లెందు ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ�
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పబ్లిక్ మీటింగ్లకు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. ఇల్లెందు పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ గ్రామ పంచాయతీలో బుధవార�
సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో న్యాయస్థానం ఇద్దరు వ్యక్తులకు మూడేండ్ల జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన ఇల్లెందులో చోటుచేసుకుంది. 2016లో సిలువేరు సదానందం, సిలువేరు రమేశ్/మచ్చ వెంకన�
ఆదివాసి గిరిజన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సువర్ణపాక సత్యనారాయణ ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు ద
ఇల్లెందు మండలం రొంపేడు గ్రామానికి చెందిన సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మాజీ సర్పంచ్ అజ్మీర శంకర్తో పాటు 50 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమ నేత, ఆ�