ఇల్లెందు వ్యవసాయ శాఖలో ఉన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, ఇల్లెందు మండలంలో రేపల్లెవాడ కొనుగోలు కేంద్రాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద సర�
అకాల వర్షాలకు తడిసిన మొక్కజొన్నను ప్రభుత్వమే ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ డిమాండ్ చేశారు. శనివారం ఇల్లెందు మండలం రేపల్లె
చేతికి వచ్చిన మొక్కజొన్న అగ్ని ప్రమాదంలో కాలి బూడిద కావడం నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఇల్లెందు మండలం ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీలో జరిగిన అగ్నిప్రమాదం�
కార్మిక సంఘాలు, కార్మికులు, కర్షకులు ఐక్యంగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని టీజీబీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్.రంగనాథ్ అన్నారు. ఇల్లెందు సింగరేణి కార్మికుల సంఘం టీజీబీకేఎస్ ఏరియా ఉపాధ్యక్ష
ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఇల్లెందు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె కేక్ కట్ చేసి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన ఆధ్వర్యంలో మొక్క నాటారు. గ్రీన్ ఇండియా ఛా
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఉద్యమ నేత దిండిగాల రాజేందర్ అన్నారు. గురువారం ఇల్లెందు బస్ డిపో ముందు గ
విద్యుత్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని విద్యుత్ శాఖ వరంగల్ సిఎండి కె.వరుణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇల్లెందు మండలం పరిధిలో చల్ల సముద్రం, ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న విద్యుత్ పనులన�
ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధిలో కొత్త మైలురాయిని నమోదు చేసింది. వ్యాపారస్తులు సకాలంలో మార్కెట్ ఫీజులు చెల్లించడం, అలాగే మార్కెట్ సిబ్బంది చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ల ఫలితంగా ఈ ఏడాది..
ఇల్లెందు మండలం విజయలక్ష్మి నగర్ గ్రామ పంచాయతీలో గురువారం జల మహోత్సవ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ చాందావత్ రమేశ్ బాబుతో కలిసి మిషన్ భగీరథ డీఈ పద్మావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఇల్లెందు పట్టణంలో విద్యుత్ మరమ్మతుల నిమిత్తం పనులు నిర్వహిస్తున్న క్రమంలో డైలీవేజ్ వర్కర్ విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు. బుధవారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధి ఏడో వార్డులో విద్యుత్ మరమ్మతులు నిర్వహిస�
ఇల్లెందు పట్టణంలో ఉన్న మున్నూరు కాపులందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పట్టణ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జి పింగిలి నరేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు కౌన్సిలర్లకు సన్మాన కా�
టీబీజీకేఎస్ నాయకుడు, ప్రముఖ రచయిత ఎస్.రంగనాథ్ రచించిన ప్రాణం తీసిన పైసలు కథల సంపుటిని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రచయిత కేసీఆర్కు అంకితం ఇవ్వగా..
బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ తన పెళ్లి రోజును పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఎర్రవెల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ను కలిశారు. కేసీఆర్ ఆప్యాయంగా �
తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి ముస్లింల అతి పవిత్ర మాసమైన రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు తోఫా పంపిణీ చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని బంద్ చేసి అన్యాయం చేసిందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్