తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఉద్యమ నేత దిండిగాల రాజేందర్ అన్నారు. గురువారం ఇల్లెందు బస్ డిపో ముందు గ
విద్యుత్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని విద్యుత్ శాఖ వరంగల్ సిఎండి కె.వరుణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇల్లెందు మండలం పరిధిలో చల్ల సముద్రం, ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న విద్యుత్ పనులన�
ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధిలో కొత్త మైలురాయిని నమోదు చేసింది. వ్యాపారస్తులు సకాలంలో మార్కెట్ ఫీజులు చెల్లించడం, అలాగే మార్కెట్ సిబ్బంది చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ల ఫలితంగా ఈ ఏడాది..
ఇల్లెందు మండలం విజయలక్ష్మి నగర్ గ్రామ పంచాయతీలో గురువారం జల మహోత్సవ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ చాందావత్ రమేశ్ బాబుతో కలిసి మిషన్ భగీరథ డీఈ పద్మావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఇల్లెందు పట్టణంలో విద్యుత్ మరమ్మతుల నిమిత్తం పనులు నిర్వహిస్తున్న క్రమంలో డైలీవేజ్ వర్కర్ విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు. బుధవారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధి ఏడో వార్డులో విద్యుత్ మరమ్మతులు నిర్వహిస�
ఇల్లెందు పట్టణంలో ఉన్న మున్నూరు కాపులందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పట్టణ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జి పింగిలి నరేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు కౌన్సిలర్లకు సన్మాన కా�
టీబీజీకేఎస్ నాయకుడు, ప్రముఖ రచయిత ఎస్.రంగనాథ్ రచించిన ప్రాణం తీసిన పైసలు కథల సంపుటిని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రచయిత కేసీఆర్కు అంకితం ఇవ్వగా..
బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ తన పెళ్లి రోజును పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఎర్రవెల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ను కలిశారు. కేసీఆర్ ఆప్యాయంగా �
తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి ముస్లింల అతి పవిత్ర మాసమైన రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు తోఫా పంపిణీ చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని బంద్ చేసి అన్యాయం చేసిందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్
పాఠశాల విద్యార్థులు ఇంటి వద్ద జరిగే గ్యాస్ ప్రమాదాలు, ఇతర అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కలిగి ఉండాలని ఇల్లెందు ఫైర్ స్టేషన్ ఇన్చార్జి రామారావు అన్నారు.
మహిళను వేధించిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి న్యాయస్థానం 18 నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. 2019లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు 24 ఏరియాకు చెందిన ఏర్పుల �
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని కిందపడటంతో వాటిపై నుండి లారీ వెళ్లగా ఇద్దరు మృతి చెందిన సంఘటన ఇల్లెందు మండలం సుదిమల్లలో జరిగింది. బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో ఇల్లెందు మండలం కొల్లాపురం గ్రామం �
యాసంగి రైతు భరోసా ఇవ్వడంలో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ఇల్లెందు మండలం రోoపేడు గ్రామ రైతులు మంగళవారం నిరసన తెలిపారు. రొంపేడు గ్రామ పంచాయతీ నందు బీఆర్ఎస్ గ్రామ కమిటీ..
సమాజ నిర్మాణంలో సేవా గుణమే గొప్పదని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల- ఇల్లెందు ఎన్ఎస్ఎస్ విభాగం శీతాకాల ప్రత్యేక శిబిరం 7 రోజుల క్యాంప్లో భాగంగా నాల్గొవ రోజు మోదుగులగూడెం గ్రామ పరి�