ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీమ్ జయంతిని ఇల్లెందులో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఇన్చార్జి హరిప్రియ నాయక్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఇల్లెందు పట్టణంలోని స్థానిక క�
గత నలభై రోజులుగా వారికి వచ్చే వేతనాల్లో సగానికి తగ్గించి ఇస్తామని జీఓ రిలీజ్ చేసిన ప్రభుత్వంపై నిరసనగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ ఔట్ సోర్సింగ్ వర్కర్లను పండగ రోజు అరెస్ట్ చేసి పోలీస�
పాఠశాల స్థాయి నుండే బాలికలు క్రీడలపై మక్కువ పెంచుకుని పోటీల్లో రాణించాలని భద్రాచలం గిరిజన శాఖ ఏసీఎంఓ రమేశ్ అన్నారు. శనివారం ఇల్లెందు మండలం బొజ్జయిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో రెండో రోజు జరుగుతున్న ఇల్�
పేదరిక నిర్మూలనకు చదివే సరైన మార్గమని ఇల్లెందు కోర్టు జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. శుక్రవారం ఇల్లెందు మున్సిపాలిటీ కార్యాలయం పక్కన ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాలలో అంతర్జాతీయ పేదరిక నిర్మూ
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 18న జరిగే బీసీ బంద్ను జయప్రదం చేయాలని, అందుకు వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు సహకరించాలని బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక నాయకుడు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రా
యువత డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కలిగి ఉండి వాటికి దూరంగా ఉండాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. గురువారం ఇల్లెందు పట్టణం గోవింద్ సెంటర్ నుండి జగదాంబ సెంటర్ వరకు డ్రగ్స్ పై యుద్ధం అనే
మానసిక దివ్యాంగుల పట్ల ఉదార స్వభావం కలిగి ఉండాలని జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇల్లెందు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆ
గిరిజన ఆశ్రమ పాఠశాల పరిధిలో ఉన్న హాస్టల్స్ పనిచేస్తున్న డైలీ వేజ్ ఔట్సోర్సింగ్ వర్కర్లు, వారికి గతంలో ఇచ్చిన వేతనాలను తగ్గించి ఇచ్చిన జీఓ నంబర్ 64ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చే�
ఇల్లెందు పట్టణం మెయిన్ రోడ్ ఆర్.సి.ఎం చర్చి (పరిశుద్ధ జపమాల మాత దేవాలయం) స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఇల్లెందు మెయిన్ రోడ్ ఆర్.సి.ఎం చర్చ్ ఫాదర్ ఏ.సునీల్ జయ ప్రకాష్ ఆధ్వర్యంలో చర్చి 50 సంవ
ఇల్లెందు సింగరేణి ఏరియాలో రీజినల్ స్థాయి క్రీడా పోటీలను ఏరియా జీఎం కృష్ణయ్య శనివారం ప్రారంభించారు. ఇల్లెందు సింగరేణి గ్రౌండ్ లో వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ 2025 -26 కు గాను ఇల్లెందు ఏరియా �
భద్రాద్రి కోత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల ప్రజలకు ఇటు కొత్తగూడెం వెళ్లాలన్నా, అటు ఇల్లెందు వెళ్లాలన్నా రహదారి ఇబ్బందికరంగా మారి ప్రయాణం నరక ప్రాయమైంది. ఓ వైపు లారీల దుమ్ము, మరోవైపు గుంతలతో ప్రయాణ�
ప్రతి సంవత్సరం ఇల్లెందు పట్టణంలో అత్యంత ఘనంగా నిర్వహించే దసరా వేడుకలను ప్రజలందరూ ఆనందోత్సవాల నడుమ ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను తావివ్వకుండా సహకరించాలని ఇల్లెందు డీఎస్పీ చంద్