ప్రతి సంవత్సరం ఇల్లెందు పట్టణంలో అత్యంత ఘనంగా నిర్వహించే దసరా వేడుకలను ప్రజలందరూ ఆనందోత్సవాల నడుమ ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను తావివ్వకుండా సహకరించాలని ఇల్లెందు డీఎస్పీ చంద్
ఇల్లెందు ప్రభుత్వ పాఠశాల ముందు గిరిజన ఆశ్రమ పాఠశాల డైలీ వేజ్ వర్కర్ల నిరవధిక సమ్మె 19వ రోజు కొనసాగింది. ఇందులో భాగంగా హాస్టల్ కార్మికులు మంగళవారం మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రభు�
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని ఇల్లెందు సీఐ తాటిపాముల సురేష్ హెచ్చరించారు. శుక్రవారం ఇల్లెందులోని పలు ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు.
ఆదివాసి భాష, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆదివాసి గిరిజనులదేనని భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబురావు అన్నారు. బుధవారం ఇల్లెందు పట్టణం సాహితీ డిగ్రీ కళాశాలలో టి ఏ జి ఎస్ ఆధ్వర్యంలో ఏర
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు దగా చేసిందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి.మధు అన్నారు. బుధవారం ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద సింగరేణి కాంట్రాక్ట్ కా�
న్యాయవాద రక్షణ చట్టం అమలుకై ఇల్లెందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇల్లెందు కోర్టు ఆవరణంలో మంగళవారం రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో న్యాయవాదులపై దాడులు ప
ప్రస్తుత కాలంలో సైబర్ మోసాలు ఎక్కువైతున్నాయని, వారి నివారణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శుక్రవారం ఇల్లెందు డీఎస్పి కార్యాలయాన్ని ఆయన
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యా శాఖ కో ఆర్డినేటర్ ఎస్కే. సైదులు నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం ఇల్లెందు పట్టణం జేబీఎస్ ఉన్నత పాఠశాలను
ఇల్లెందు 21 ఫిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1985-86 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాము విద్యనభ్యసించిన పాఠశాలలోనే గురువారం ఆత్మీయంగా సమావేశమయ్యారు.
ఇల్లెందు పోలీస్ డివిజన్ పరిధిలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. గురువారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధి 22వ వార్డు వినోబా భావే కాలనీలో భద్రాద్ర�
వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా ఉండాలని ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణంలో జ�
గ్రూపు-1 అభ్యర్థులకు జరిగిన అన్యాయానికి, విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ ఇల్లెందు నియోజకవర్గ విద్యార్థి విభాగ నాయకుడు
ప్రస్తుత సమాజంలో ఉన్నత చదువులు చదివి, పది మంది విద్యార్థులకు ఉపయోగపడేలా వారికి అవసరమైన పుస్తకాలను గ్రంథాలయానికి బహూకరించడం అభినందనీయమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ పసుపులే
లక్షలు ఖర్చుపెట్టి పంటలు సాగు చేస్తే సకాలంలో యూరియా అందక భారీగా నష్టపోయే పరిస్థితి తలెత్తుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఇల్లెందు పట్టణం మార్కెట్ యార్డ్ లో ఉన్న సొసైటీ ఎరువు
ఇల్లెందు పట్టణంలోని R & R కాలనీ 12వ వార్డు 6వ లైన్లో పరశురాం యూత్ కమిటీ గణనాథుడిని ఏర్పాటు చేసింది. శనివారం శోభాయాత్ర నిర్వహించారు. అదే కాలనీకి చెందిన ఇమామ్ రూ.49,116 వేలం పాట పాడి లడ్డూను దక్కించుకున్నాడు.