ప్రస్తుత సమాజంలో ఉన్నత చదువులు చదివి, పది మంది విద్యార్థులకు ఉపయోగపడేలా వారికి అవసరమైన పుస్తకాలను గ్రంథాలయానికి బహూకరించడం అభినందనీయమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ పసుపులే
లక్షలు ఖర్చుపెట్టి పంటలు సాగు చేస్తే సకాలంలో యూరియా అందక భారీగా నష్టపోయే పరిస్థితి తలెత్తుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఇల్లెందు పట్టణం మార్కెట్ యార్డ్ లో ఉన్న సొసైటీ ఎరువు
ఇల్లెందు పట్టణంలోని R & R కాలనీ 12వ వార్డు 6వ లైన్లో పరశురాం యూత్ కమిటీ గణనాథుడిని ఏర్పాటు చేసింది. శనివారం శోభాయాత్ర నిర్వహించారు. అదే కాలనీకి చెందిన ఇమామ్ రూ.49,116 వేలం పాట పాడి లడ్డూను దక్కించుకున్నాడు.
కారేపల్లి : కారేపల్లి మండలంలో గొర్రెలు, మేకలు, కోళ్లను దొంగిలిస్తున్న వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కొన్నరోజులుగా గొర్రెల కాపరులకు, జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలను పట్టుక�
గత రెండు నెలలుగా యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇల్లెందు వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో వినతి పత్రా�
తెలంగాణ అపర భగీరధుడు, ప్రాజెక్టులు నిర్మించిన కేసీఆర్పై నిన్న తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేయడం సరైంది కాదని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. సోమవారం ఇల్లెందు కొత�
రైతులకు యూరియా ఇవ్వాలని ఇల్లెందు మార్కెట్ యార్డ్లో ఉన్న సొసైటీ గోడౌన్ వద్దకు భారీగా వచ్చిన రైతులు యూరియా ఇవ్వకపోవడంతో ఇల్లెందు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి ఆందోళన చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఏడిఏ కార్యాలయం ముందు బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఎరువుల కొరతపై రైతుల పక్షాన పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశ�
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు జడ్జి వసంత్ పాటిల్ కాంట్రాక్టర్లకు సూచించారు. ఇల్లెందు కోర్టును శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గత ఐదు నెలలుగా
డెభ్బైరెండు రకాల షెడ్యూల్డ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25 ఇల్లెందు లేబర్ ఆఫీస్, 29న జిల్లా కలెక్టరేట్ ముందు నిర్వహించే ధర్నాలను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు అబ్దుల్ నబి, తాళ్లూరు కృ�
పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 25 నుండి 30వ తేదీ వరకు చేపట్టే విద్యార్థి పోరుబాట యాత్ర చర్లలో ప్రారంభం అవుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన
వయో వృద్ధులకు చట్టాలు అండగా ఉంటాయని ఇల్లెందు కోర్టు జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. గురువారం ఇల్లెందులో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక గోవింద్ సెంటర్ నందు�
గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నందున మున్సిపాలిటీ పరిధిలో వరద ముప్పు ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య స
వినాయక చవితి సందర్భంగా ఇల్లెందు పట్టణంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను అన్నారు. మంగళవారం ఇల్లెందు పట్టణంలో గణేష్