సింగరేణి ఇల్లెందు జెకె5 ఓసిలో విధులు నిర్వహిస్తుండగానే గుండెపోటుకు గురై సింగరేణి కార్మికుడు మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణి జెకె 5 ఓస�
ఇల్లెందు మండలం సుభాష్ నగర్ మాజీ సర్పంచ్ వల్లాల మంగమ్మ కనిపించకుండా పోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఇల్లెందు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శనివారం ఇల్లెందు సిఐ తాటిపాముల సురేశ్ తెలిపిన వివరాల ప్రక�
ఇల్లెందు సత్యనారాయణపురం నాగుల్ మీరా మౌలా చాన్ దర్గాహ్ షరీఫ్ ఉర్సు ఉత్సవాలు చివరి రోజు గురువారం ముగింపు వేడుకలను కుల మతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. ఉదయం ఇల్లెందు దో నంబర్ బస్తీ నుండి గంధకంతో ప్రారంభ
మత సామరస్యానికి ప్రతీక ఉర్సు ఉత్సవాలు. ఆహ్వాదకరమైన ప్రకృతి, ప్రశాంత వాతావరణంలో కొలువై నిజాం కాలం నుండి పేరు ప్రఖ్యాతి చెందిన పురాతన బొగ్గుటకు ఐదు కిలోమీటర్ల దూరంలో వెలిసిన నాగుల్ మీరా మౌలా చాన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన కమటం వెంకటేశ్వర్లు తన కుమార్తె అంజలి (19) ని అదే గ్రామానికి చెందిన చిట్టూరి సాయికుమార్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఇచ్చి 6 నెలల క్రితం (�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రహదారులు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శుక్రవారం ఇల్లెందు ఎమ్మెల్యే
ఇల్లెందు సింగరేణి ఏరియాలో ఉదయం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కెఓసి, జెకెఓసి, ఎస్ &పీసీ, ఏరియా వర్క్ షాప్, ఏరియా స్టోర్, సివిల్ డిపార్ట్మెంట్, సీహెచ్పీ, ఏరియా హాస్పిటల్ వద్ద కార్మికులు, నాయకులు ధర్నాల
ఇల్లెందు మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) ఆధ్వర్యంలో మంగళవారం కొమరారం
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. సోమవారం ఇల్లెందు పట్టణం కొత్త కాలనీలో చైతన్యం -డ్రగ్స్ పై యుద్ధంలో భాగంగా ఇల్లెందు సబ్ డివిజన�
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను ఆధ్వర్యంలో శనివారం ఇల్లెందు పట్టణంలో పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని జగదాంబ సెంటర్ నుండి పాత బస్టాండ్, బుగ్గ
ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీమ్ జయంతిని ఇల్లెందులో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఇన్చార్జి హరిప్రియ నాయక్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఇల్లెందు పట్టణంలోని స్థానిక క�
గత నలభై రోజులుగా వారికి వచ్చే వేతనాల్లో సగానికి తగ్గించి ఇస్తామని జీఓ రిలీజ్ చేసిన ప్రభుత్వంపై నిరసనగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ ఔట్ సోర్సింగ్ వర్కర్లను పండగ రోజు అరెస్ట్ చేసి పోలీస�
పాఠశాల స్థాయి నుండే బాలికలు క్రీడలపై మక్కువ పెంచుకుని పోటీల్లో రాణించాలని భద్రాచలం గిరిజన శాఖ ఏసీఎంఓ రమేశ్ అన్నారు. శనివారం ఇల్లెందు మండలం బొజ్జయిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో రెండో రోజు జరుగుతున్న ఇల్�