భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టిషాక్ తగిలింది. సీనియర్ నాయకుడు టేకులపల్లికి చెందిన భూక్యా దళ్సింగ్నాయక్.. తన భార్య, చుక్కలబోడు మాజీ సర్పంచ్ గంగాబాయిత�
ఇల్లెందు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూక్య దళ్ సింగ్ నాయక్, ఆయన భార్య చుక్కల బోడు, మాజీ సర్పంచ్ గంగాబాయి శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం టేకులపల్లి మండల కేంద్రంలోన
సింగరేణి సంస్థలో 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు- 2025 ఇల్లెందు ఏరియాలోని ఏరియా వర్క్ షాప్లో గురువారం జరిగాయి. ముఖ్య అతిథులుగా జీఎం సెంట్రల్ వర్క్ షాప్ ఎం.దామోదర్ రావు, ఇల్లెందు ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ�
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పబ్లిక్ మీటింగ్లకు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. ఇల్లెందు పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ గ్రామ పంచాయతీలో బుధవార�
సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో న్యాయస్థానం ఇద్దరు వ్యక్తులకు మూడేండ్ల జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన ఇల్లెందులో చోటుచేసుకుంది. 2016లో సిలువేరు సదానందం, సిలువేరు రమేశ్/మచ్చ వెంకన�
ఆదివాసి గిరిజన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సువర్ణపాక సత్యనారాయణ ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు ద
ఇల్లెందు మండలం రొంపేడు గ్రామానికి చెందిన సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మాజీ సర్పంచ్ అజ్మీర శంకర్తో పాటు 50 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమ నేత, ఆ�
సింగరేణి ఇల్లెందు జెకె5 ఓసిలో విధులు నిర్వహిస్తుండగానే గుండెపోటుకు గురై సింగరేణి కార్మికుడు మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణి జెకె 5 ఓస�
ఇల్లెందు మండలం సుభాష్ నగర్ మాజీ సర్పంచ్ వల్లాల మంగమ్మ కనిపించకుండా పోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఇల్లెందు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శనివారం ఇల్లెందు సిఐ తాటిపాముల సురేశ్ తెలిపిన వివరాల ప్రక�
ఇల్లెందు సత్యనారాయణపురం నాగుల్ మీరా మౌలా చాన్ దర్గాహ్ షరీఫ్ ఉర్సు ఉత్సవాలు చివరి రోజు గురువారం ముగింపు వేడుకలను కుల మతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. ఉదయం ఇల్లెందు దో నంబర్ బస్తీ నుండి గంధకంతో ప్రారంభ
మత సామరస్యానికి ప్రతీక ఉర్సు ఉత్సవాలు. ఆహ్వాదకరమైన ప్రకృతి, ప్రశాంత వాతావరణంలో కొలువై నిజాం కాలం నుండి పేరు ప్రఖ్యాతి చెందిన పురాతన బొగ్గుటకు ఐదు కిలోమీటర్ల దూరంలో వెలిసిన నాగుల్ మీరా మౌలా చాన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన కమటం వెంకటేశ్వర్లు తన కుమార్తె అంజలి (19) ని అదే గ్రామానికి చెందిన చిట్టూరి సాయికుమార్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఇచ్చి 6 నెలల క్రితం (�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రహదారులు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శుక్రవారం ఇల్లెందు ఎమ్మెల్యే
ఇల్లెందు సింగరేణి ఏరియాలో ఉదయం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కెఓసి, జెకెఓసి, ఎస్ &పీసీ, ఏరియా వర్క్ షాప్, ఏరియా స్టోర్, సివిల్ డిపార్ట్మెంట్, సీహెచ్పీ, ఏరియా హాస్పిటల్ వద్ద కార్మికులు, నాయకులు ధర్నాల
ఇల్లెందు మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) ఆధ్వర్యంలో మంగళవారం కొమరారం