న్యాయవాద రక్షణ చట్టం అమలుకై ఇల్లెందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇల్లెందు కోర్టు ఆవరణంలో మంగళవారం రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో న్యాయవాదులపై దాడులు ప
ప్రస్తుత కాలంలో సైబర్ మోసాలు ఎక్కువైతున్నాయని, వారి నివారణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శుక్రవారం ఇల్లెందు డీఎస్పి కార్యాలయాన్ని ఆయన
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యా శాఖ కో ఆర్డినేటర్ ఎస్కే. సైదులు నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం ఇల్లెందు పట్టణం జేబీఎస్ ఉన్నత పాఠశాలను
ఇల్లెందు 21 ఫిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1985-86 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాము విద్యనభ్యసించిన పాఠశాలలోనే గురువారం ఆత్మీయంగా సమావేశమయ్యారు.
ఇల్లెందు పోలీస్ డివిజన్ పరిధిలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. గురువారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధి 22వ వార్డు వినోబా భావే కాలనీలో భద్రాద్ర�
వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా ఉండాలని ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణంలో జ�
గ్రూపు-1 అభ్యర్థులకు జరిగిన అన్యాయానికి, విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ ఇల్లెందు నియోజకవర్గ విద్యార్థి విభాగ నాయకుడు
ప్రస్తుత సమాజంలో ఉన్నత చదువులు చదివి, పది మంది విద్యార్థులకు ఉపయోగపడేలా వారికి అవసరమైన పుస్తకాలను గ్రంథాలయానికి బహూకరించడం అభినందనీయమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ పసుపులే
లక్షలు ఖర్చుపెట్టి పంటలు సాగు చేస్తే సకాలంలో యూరియా అందక భారీగా నష్టపోయే పరిస్థితి తలెత్తుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఇల్లెందు పట్టణం మార్కెట్ యార్డ్ లో ఉన్న సొసైటీ ఎరువు
ఇల్లెందు పట్టణంలోని R & R కాలనీ 12వ వార్డు 6వ లైన్లో పరశురాం యూత్ కమిటీ గణనాథుడిని ఏర్పాటు చేసింది. శనివారం శోభాయాత్ర నిర్వహించారు. అదే కాలనీకి చెందిన ఇమామ్ రూ.49,116 వేలం పాట పాడి లడ్డూను దక్కించుకున్నాడు.
కారేపల్లి : కారేపల్లి మండలంలో గొర్రెలు, మేకలు, కోళ్లను దొంగిలిస్తున్న వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కొన్నరోజులుగా గొర్రెల కాపరులకు, జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలను పట్టుక�
గత రెండు నెలలుగా యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇల్లెందు వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో వినతి పత్రా�
తెలంగాణ అపర భగీరధుడు, ప్రాజెక్టులు నిర్మించిన కేసీఆర్పై నిన్న తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేయడం సరైంది కాదని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. సోమవారం ఇల్లెందు కొత�
రైతులకు యూరియా ఇవ్వాలని ఇల్లెందు మార్కెట్ యార్డ్లో ఉన్న సొసైటీ గోడౌన్ వద్దకు భారీగా వచ్చిన రైతులు యూరియా ఇవ్వకపోవడంతో ఇల్లెందు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి ఆందోళన చేశారు.