తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా పాలన నిర్వహిస్తుందని పదేపదే చెప్తున్నారు కానీ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు పోలీస్ పాలన నడుస్తుందని బీఆర్ఎస్ నేత దిండిగ�
ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ జాఫర్ హుస్సేన్ పిలుపునిచ్చారు. గురువారం రోజు వర్క్ షాప్. జీఎం ఆఫీస్, ఏరియా హాస్పిటల్ సిబ్బంది
బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని ఇల్లెందు సబ్ డివిజన్ ఆపరేషన్ ముస్కాన్ ఇన్చార్జి, ఎస్ఐ సూర్య అన్నారు. బుధవారం ఇల్లెందు పోలీస్ స్టేషన్లో విలేకరులతో ఆయన మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసనలు కూడా తెలిపే హక్కు లేదా? ఇది ప్రజా పాలనా లేక పోలీస్ పాలనా అని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అన్ని వర్గాల ప్రజలకు ఎర్రజెండా పార్టీ సిపిఐ అండగా ఉంటుందని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. ఆదివారం స్థానిక 24 ఏరియాలోని కమ్యూనిటీ హాల్ లో బొల్లి కొమరయ్య, కుమ్మరి రవీం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొన్ని రోజుల నుండి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న మహా టీవీ న్యూస్ ఛానల్ తీరును ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఇల్లెందు పట్టణ ముఖ్
విద్యార్థినీ విద్యార్థులు చిన్న వయసు నుండే అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి చంద్రిక రెడ్డి అన్నారు.
తెలంగాణ ఉద్యమకారుడు, ఇల్లెందు పట్టణానికి చెందిన బొల్లం కనకయ్య అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. బుధవారం ఇల్లందులోని వారి నివాసంలో కనకయ్య పార్థీవదేహాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ�
కాంగ్రెస్ పాలనలో పారిశుధ్యం పడకేసిందని, ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి ఈ ప్రాంత ప్రజలను జాగృత పరిచి, రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ సేవలు మరువలేనివని బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక �
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) ఈ నెల 21, 22 తేదీల్లో నిజామాబాద్లో నిర్వహించే మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం ఇల్లెందులో టీయూసీఐ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించా�
కొందరు కాంగ్రెస్ నాయకుల అండతో ఇద్దరు వ్యక్తులు బ్రిటిష్ కాలం నాటి క్రైస్తవుల సమాధుల స్థలాన్ని ఆక్రమించారని ఆరోపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు బస్టాండ్ సమీపంలో క్రైస్తవులు మంగళవారం సమా
ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా ఇటీవల 155 ఇంకుడు గుంతలు తవ్వించారు. అలాగే పలువురి ఇంటి యజమానులను ప్రోత్సహించి సొంతంగా ఇంకుడు గుంతలు నిర్మాణం చేయించడం జరిగింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు బీఆర్ఎస్ అగ్ర నాయకత్వానికి నోటీసుల పేరుతో కుయుక్తులు పన్నుతుందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్�