Kuppam | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీ సభ్యులు టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్�
AP News | గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతుందని, దీనికి వాలంటీర్లే కారణమని పవన్ కల్యాణ్ సహా కూటమి పార్టీ నేతలు చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు అని తేలిపోయిందని వైసీపీ ట్విట్టర్(ఎక్స�
Ambati Rambabu | యూటర్న్ సీఎంగా చంద్రబాబు గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కుతారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే చంద్రబాబు అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారని ఆ�
AP News | ఏపీలోని ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిపోల నుంచ�
YS Sharmila | వైఎస్ జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏజెంటుగా రాజకీయాలు చేసేవారికి, ప్రజల తరఫున ప్రతి క్షణం ఆలోచించే వారికి మధ్య చాలా తేడా ఉంటుందని వైసీపీ చేసిన
Nagababu Konidela | మాజీ సీఎం వైఎస్ జగన్పై జనసేన నేత నాగబాబు మరోసారి సెటైర్లు వేశారు. జగన్ మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని ఎద్దేవా చేశారు.
Buddha Venkanna | మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విరుచుకుపడ్డారు. కొడుకుతో కలిసి పెద్దిరెడ్డి భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పుంగనూరుకే పరిమితం కాకు�
Botsa Satyanarayana | విశాఖ పోర్టులో డ్రగ్ కంటైనర్ కేసు ఏమైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆ కంటైనర్తో వైసీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని, టీడీపీ ఆరోపణలు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ
YS Sharmila | ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి వెళ్లనని చెప్పే జగన్ ఎమ్మెల్యే పదవికి అర్హుడు కాదని.. వెంటనే రాజీనామా చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన విమర్శలపై వైసీపీ ఘాటుగా స్పందించ�
Vangalapudi Anitha | ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ట్విట్టర్ (ఎక్స్) వార్ మొదలయ్యింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని కొద్ది రోజులుగా మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నేతలు ఆరో�
AP News | ఏపీలో అమలవుతున్న పలు పథకాల పేర్లను చంద్రబాబు సర్కార్ మార్చేసింది. విద్యావ్యవస్థలో పలు పథకాలకు గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన పేర్లను తొలగించింది. ఈ విషయాన్ని ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్
AP News | వైసీపీ అధినేత వైఎస్ జగన్పై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీని తప్ప రాష్ట్రంలో అన్నింటినీ జగన్ కుదవ పెట్టారని ఎద్దేవా చేశారు. శుక్రవారం అసెంబ్లీ