AP News | ఏపీలో అమలవుతున్న పలు పథకాల పేర్లను చంద్రబాబు సర్కార్ మార్చేసింది. విద్యావ్యవస్థలో పలు పథకాలకు గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన పేర్లను తొలగించింది. ఈ విషయాన్ని ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్
AP News | వైసీపీ అధినేత వైఎస్ జగన్పై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీని తప్ప రాష్ట్రంలో అన్నింటినీ జగన్ కుదవ పెట్టారని ఎద్దేవా చేశారు. శుక్రవారం అసెంబ్లీ
Adireddy Vasu | వైసీపీ ఎమ్మెల్యేలపై రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సెటైర్లు వేశారు. శ్వేతపత్రాల గురించి మాట్లాడమంటే.. శ్వేత ఎవరు అని అడిగే రకాలు అని ఎద్దేవా చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ �
Somireddy Chandra Mohan Reddy | జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన భూదందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమిరె�
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని వైసీపీ అధినేత జగన్ (YS Jagan) అన్నారు. ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 మందికిపైగా వైసీపీ కార్యకర్తలు హత్యకు గ�
ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసుల తీరుపై వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం (YS Jagan) వ్యక్తంచేశారు. పోలీసుల జులం ఎల్లకాలం సాగబోదని, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఆంధ్రపద్రేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉద�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అశాస్త్రీయంగా విడదీశారని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Naseer) అన్నారు. భాగస్వాములతో చర్చలు చేయకుండా విభజించారని చెప్పారు. ఉమ్మడి ఏపీ విభజన రాష్ట్ర ప్రజల హృదయాల్లో మా�
Nagababu | పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన వారి కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలబడింది. పార్టీ కోసం పనిచేసి మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులను అందజేసింది. జనసేన కేంద్ర కార్యాలయంల
CPI Ramakrishna | ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎంగా ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆంద�
YS Jagan | ఏపీలో హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలని వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సూచించారు. రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో శనివార�
Pemmasani Chandrasekhar | వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తామని వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ రోడ్లపైకి వస్తే రాష
Nagababu | వైఎస్ జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని జనసేన నేత నాగబాబు విమర్శించారు. వినుకొండలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఇప్పటిక