Vijaya sai Reddy | ఏపీలోని కొత్త ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలపై దాడులకు దిగుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నార�
వైసీపీకి వైఎస్ రాజశేఖర్రెడ్డికి సంబంధం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని తెలిపారు. వైఎస్సార్ నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న కాంగ్రెస్ ప�
Peddireddy Ramachandra Reddy | ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు మురళీధర్ వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్య�
సీఐడీ మాజీ డీజీ సునీల్కుమార్పై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని నిందితుడిగా చేర్చారు. ఏ-71 నిందితుడిగా పేర్కొంటూ ఆయనపై కేసు నమోదుచేశారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు సర్వం సిద్ధం చ
Bandi Sanjay | గత పాలకులు స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యల చేశారు. గురువారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నిర
Former MLA Pinnelli | పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్లపై 18న విచారణను మాచర్ల కోర్టు వాయిదా వేసింది.
Janga Krishnamurthy | ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. తనపై వేసిన అనర్హత వేటును సవాలు చేస్తూ జంగా కృష్ణమూర్తి దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా �
Ambati Rambabu | ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు అని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్పై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అంటే అర్థమేంటని ప్రశ్ని�
AP News | సార్వత్రిక ఎన్నికల్లో కాపుల ఓట్లను జనసేన అధినేత పవన్ కల్యాణ్ గంపగుత్తగా కూటమికి వేయించారని ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత దాడిశెట్టి రాజా తెలిపారు. ఇప్పుడు కాపుల్ని బీసీల్లో చేర్చడం డిప్యూటీ సీఎం పవన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చం ద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ఏం చర్చించారో ప్రజలకు చెప్పాలని, టీటీడీ ఆస్తుల్లో తె లంగాణ వాటా కోరినట్టయితే హైదరాబాద్ ఆదాయంలో ఏపీకి వాటా ఇవ్వాలని వైస�