Somu Veerraju | ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని పదే పదే వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేయడంపై బీజేపీ నేత సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాలేదని.. అప్పుడే రాష్ట్రపతి పాల
AP News | వైసీపీ అధినేత వైఎస్ జగన్పై టీడీపీ విరుచుకుపడింది. తనను ఘోరంగా ఓడించిన ఆంధ్రప్రదేశ్ నాశనమే లక్ష్యంగా సైకోలతో కలిసి ఫేకు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఏపీ బ్రాండ్ ఇమేజ్ లక్ష్యంగా పెట్టవద్దం
Pithapuram | వైసీపీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేశారు. రెండు మూడు నెలలుగా పరిస్థితులు మారాయని.. అందుకే వైసీపీకి రాజీనామా చేశానని దొరబాబు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పిఠాపురంలోనే ఉ
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన వేళ వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బులతో ఓట్లు కొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నా�
Pithapuram | కాకినాడ జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేయబోతున్నారు. ఈయన జనసేనలో చేరబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై నిన్నటి
Chandrababu | ఫేక్ రాజకీయాల ట్రాప్లో పడి మోసపోవద్దని వైఎస్ జగన్ను ఉద్దేశించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్పై వైసీపీ మండిపడింది. నువ్వు వచ్చాక.. రాష్ట్రంలో ప్రభుత్వం ఫేక్.. రాష్ట్రంలో ప్రజాస్వా�
Tammineni Sitaram | వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదా డిమాండ్పై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ ప్రతిపక్షాన్ని గుర్తించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రతిప�
Pawan Kalyan | ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని తెలిపారు. అమరావతిలో సోమవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్స
Nandyal | నంద్యాల జిల్లాలో వైసీపీ నాయకుడు సుబ్బరాయుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల వైఫల్యం కారణంగానే దారుణం జరిగిపోయిందని తెలుస్తోంది. సుబ్బరాయుడిపై దాడి జరుగుతున్న సమయంలోనే పోలీసు�
YS Jagan | ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ రెండు నెలల కాలంలోనే ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందని ఆవేద
Vallabhaneni Vamsi | గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎక్కడున్నారనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. హైదరాబాద్ నుంచి గన్నవరం బయల్దేరిన ఆయన్ను పోలీసులు వెంబడించి మరీ అరెస్టు చేశారని రెండు రోజుల క్రితం ప్రచారం �
Margani Bharat | కూటమి ప్రభుత్వం తీరుపై వైసీపీ నేత మార్గాని భరత్ మండిపడ్డారు. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు, మం�
Vallabhaneni Vamsi | వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తుండగా ఆయన వాహనాన్ని వెంబడించిన పోలీసు�