యాసంగిలో ఐకేపీ ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై మూడో రోజైన బుధవారం విజిలెన్స్ అధికారుల విచారణ జరిగింది. హనుమకొండ సివిల్ సప్లయ్ కార్యాలయంలో ఆ శాఖ హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఓఎస్డీ ప్రభాకర్ నేతృ�
యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తైనా సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లింపుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. మూడు నెలలు దాటినా డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవ డంతో అన్నదాతలు త�
బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది..’ అన్నట్టుగా, రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం మిగిలేది ‘చివరి గింజే’ అని తేలుస్తున్నది. చివరిగింజ వరకు కొంటాం.. ఆఖరి గింజను కొన్న తర్వాతే అన్నీ ముగిసినట్టు ప్రక�
దొడ్డు వడ్లు కొనాలని మండల రైతులు కాన్కుర్తిలో ట్రాక్టర్లతో ధర్నా, రాస్తారోకో చేశారు. దామరగిద్ద మండలానికి సంబంధించిన యాసంగిలో రైతులు పం డించిన వడ్లు ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసిన ధా న్యాన్ని కోస�
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇబ్బందులు తప్పడం లేదు. సాగు నుంచి పం ట అమ్ముకునేంత వరకు కష్టాలు తీర డం లేదు. యాసంగిలో అష్టకష్టాలు పడి పండించిన ధాన్యం విక్రయించేందుకు నానా తంటాలు పడుతున్నారు. సర్కారు ఏర్పా�
యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోళ అంశంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి�
ఉమ్మడి మండలంలో గన్నీ బ్యాగుల్లేక రైతులు నానా కష్టాలు పడుతున్నారని మక్తల్ ఎమ్మెల్యే వాకిట్ శ్రీహరి, కలెక్టర్ సిక్తాపట్నాయక్కు ఉమ్మడి మాగనూరు మండల రైతులు మొరపెట్టుకున్నారు. మాగనూరు, కృష్ణ మండల కేంద్
యాసంగిలో పండించిన వడ్లను అమ్ముకునేందుకు అన్నదాతలు తప్పని పరిస్థితుల్లో రోడ్డాక్కాల్సిన దుస్థితి నెలకొన్నది. ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలంటే గన్నీబ్యాగులు లేక కల్ల�
యాసంగి ధాన్యం ఉత్పత్తిపై మంత్రి ఉత్తమ్ ఒక మాట చెప్తుంటే.. పౌరసరఫరాలశాఖ మరో మాట చెప్తున్నది. సివిల్సైప్లె భవన్లో శనివారం ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఈ యాసంగిలో 127.50 లక్షల టన్నుల దిగుబడ�
వడ్ల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. అకాల వర్షాలు వెంటాడుతున్న వేళ.. కాంటాల్లో జరుగుతున్న తాత్సారం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. ప్రభుత్వ యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు పల�
ప్రణాళికాబద్ధంగా యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ డాక్టర్ బీఆర్ అంబేదర్ సచివాలయం నుంచి ఆయన సన్నబియ్యం సరఫరా, యాసంగి ధాన్యం క�
జోగుళాంబ గద్వాల జిల్లాలో సీఎంఆర్ పేరిట కొందరు మిల్లర్లు అక్రమ దందాకు పాల్పడుతున్నా అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం రూ.కోట్ల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించి మర ఆడించి
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు పెట్టడం షరా మామూలైపోయింది. దీంతో రైతులకు ప్రతియేటా ధాన్యం అమ్మకాల వద్ద ఇబ్బందులు తప్పడం లేదు. గత వానకాలంలో కూడా కొనుగోలు కేంద్రాల వద్ద నానారకాల నిబంధనలు పె�
యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించేందుకు యంత్రాంగం సిద్ధమవుతున్నది. సన్నరకం, దొడ్డురకం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వేరువేరుగా సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
ఈ యాసంగిలో రైతులు పండించిన ధాన్యంలో సగం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేయనున్నది. మిగతా సగం ఏం చేసుకుంటరో? ఎవరికి అమ్ముకుంటరో? అది రైతుల ఇష్టం. ఈ మేరకు యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సివిల్ సప్లయ్ మార