యాసంగిలో రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. శనివారం మండలంలోని తుంకిమెట్ల గ్రామంలోని ధాన్యం కొ�
ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు డిమాండ్
యాసంగి ధాన్యం కొనుగోళ్లలో అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండడంతో ఆరుగాలం కష్టపడి పండించిన అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండలంలోని బోడకొండతోపాటు దానికి అనుబంధంగా ఉన్న లోయపల్
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు కేవలం 600 మంది రైతుల నుంచి 3059.24 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఈ ధాన్యం విలువ రూ.6.74 కోట్లు మాత్రమే. ఇందులో కేవలం రూ.24 లక్ష
సిద్దిపేట జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం 418 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకునే సమయానికి మిల్లుల్లో ఖాళీ స్థలం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. సోమవారం నమస్తే తెలంగాణలో ‘యాసంగి ధాన్యానికి చోటేది.
మండలంలోని రెడ్డి కాలనీ గ్రామంలో బుధవారం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి కొనుగోళ్లకు చర్యలు తీసుకున్నారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం కనిపిస్తున్నది. ఇప్పటికే కోతలు ప్రారంభం కాగా, అప్రమత్తంగా ఉండాల్సిన యంత్రాంగం అలసత్వం చూపుతున్నది. ప్రభుత్వం కూడా అదే ధోరణితో ముందుకెళ్తుండడం రైతుకు శాపంలా మారుత�
ఇతర పార్టీల నేతల కోసం గేట్లు తెరవడం కాదు.. ప్రాజెక్టుల గేట్లు తెరిచి రైతులకు నీళ్లివ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
‘అన్ని పంటలకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.. ఈ మేరకు యాసంగి ధాన్యానికి రూ.500 బోనస్ కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే.. లేదంటే వెంటాడుతాం.. ఈ విషయంలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల�
యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.చొప్పదండి మండలం వెదురుగట్టలో సోమవారం కలెక్టర్ పమేలా సత్పతి లాంఛనంగా ప్రారంభించారు. వారం తర్వాతనే కొనుగోళ్లు ముమ్మరం కానున్నాయని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 24 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, సుమారు 25 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నది.