క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామంటూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ను అన్నదాతల అక్కున చేర్చుకొని అధికారంలో కూర్చోబెట్టారు. ఆ తరువాత ‘సన్నాలకే రూ.500 బోనస్' అంటూ రేవంత్ సర్కారు మాట�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అష్టకష్టాలు పెడుతున్నది. యాసంగిలో సాగు నీళ్లు ఇవ్వక అరిగోస పెట్టింది. కళ్ల ముందే వరి పంట ఎండిపోతుంటే.. నరకయాతన పడి రక్షించుకొని.. అనేక తంటాల నడుమ ధాన్యం అమ్ముకున్న అన్నదాత.. రె�
యాసంగి సాగు భారంగా మారింది. సాగునీరందక పంటలు ఎండిపోతుండడం రైతులను కలిచివేస్తున్నది. బోరుబావుల మీద ఆధారపడిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పొలాల్లో వేసిన బో
యాసంగి సాగులో రైతులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో బోర్లు వట్టిపోతున్నాయి. దీంతో నీరందక పంటలు ఎండిపోతున్నాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని రాజంపేట, తల
మంగళగూడెం గ్రామానికి చెందిన రైతులు యాసంగిలో సాగు చేసిన వరి పొలాలను జిల్లా వ్యవసాయాధికారి, అధికారుల బృందం శనివారం పరిశీలించింది. ‘యాసంగి ఆశలు ఆవిరి’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో శనివారం కథనం ప్రచురి�
చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో 2023-24 యాసంగిలో చేర్యాలలో 21,960 ఎకరాల 11గుంటలు, ధూళిమిట్టలో 10,472 ఎకరాల 26 గుంటలు, కొమురవెల్లిలో 11,212 ఎకరాల 12 గుంటలు, మద్దూరులో 10,044 ఎకరాల 6 గుంటల్లో వరి సాగు చేశారు.
రైతు భరోసా పథకంపై నమ్మకం కోల్పోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో యాసంగిలో 14,300 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అందించేలా ప్రభుత్వం నిర్ణయించింది. అరకొర రైతులకు ఇచ్చే రైతు భరోసానైనా సకాలంలో అందిస్తారనుక
జనగామకు జలగండం పొంచి ఉన్నది. యాసంగి సాగు వేళ జలం పాతాళానికి జారిపోయి రైతాంగాన్ని దిక్కుతోచని స్థితిలో పడేసింది. అటు దేవాదుల జలాలు సకాలంలో విడుదల చేయకుండా కాంగ్రెస్ సర్కారు జాప్యం చేయడం, అధికార యంత్రాంగ
యాసంగి సాగు కష్టతరంగా మారింది. నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు కింద సాగవుతున్న వరి పంటకు నీళ్లు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు పుష్కలంగా ఉండడం, సాగునీటికి డోకా �
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో సాగు నీళ్ల కోసం రైతులు చందాలు వేసుకుని రూ. 50 వేలు సేకరించి కాల్వ పూడిక తీసినా చుక్కనీరు రావడం లేదు. నోటి కాడికొచ్చిన పంట ఎండిపోయేలా ఉందని అధికారులతో మొరపెట్టుకున్�
యాసంగి సాగుకు ఈ కరెంట్ కష్టాలు ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సబ్స్టేషన్ ఎదుట బైఠాయించిన ఘటన మండలంలో చోటు చేసుకున్నది. మండలంలోని అల్వాల్పాడులో రైతులకు కరెంట్ కష్టాలు తప్పడం లేదు. దీంతో విసిగిప�
రాష్ట్రంలో వరిపంట పొట్ట దశలో ఉన్నది.. మొక్కజొన్న పంటచేలలో గింజ పాలుపోసుకుంటున్నది.. రాష్ట్రవ్యాప్తంగా 50.65 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తున్నారు.. కొన్ని జిల్లాల్లో పైరు ఎదుగుతున్నది.. ఈ దశలో సీజన్ మధ�