;ఆశించిన స్థాయిలో లేకపోవడంతో యాసంగిలో ఆయకట్టుకు నీరందించే పరిస్థితి లేదు. వానకాలంలో వరికి మంచి ధర రావడంతో యాసంగిలో వరి సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని పెద్దపేట చెరువు రైతుల పాలిట కల్పతరువుగా మారింది. చెరువు నీటితో వానకాలంతోపాటు యాసంగిలోనూ రైతన్నలు పంటలు సాగు చేస్తున్నారు. వరి, మక్కతోపాటు ఇతర ఆరుతడి పంటలు పండిస్తూ �
జిల్లాలో జూరాల, నెట్టెంపాడు, ఆర్డీఎస్ రైతులకు ఈ ఏడాది క్రాఫ్ హాలిడే తప్పేటట్టు లేదు. ఈ వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురువకపోవడంతో ప్రాజెక్టుల్లో నీటి సామార్థ్యం తగ్గుముఖం పట్టడంతో పంటల సాగు ప్రశ్నార�
కూరగాయల సాగులో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉన్నది. అధిక గ్రామాలు కూరగాయల పంటలను సాగు చేస్తూ హైదరాబాద్లోని పలు మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు.
యాసంగిలో పంటల సాగుకు ప్రణాళిక ఖరారైంది. ఈ సీజన్లో కావాల్సిన ఏర్పాట్లను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తున్నది. జిల్లాలో ఈ సారి 2,61,105 ఎకరాల్లో పంటల సాగుకు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గతేడాది కంటే ఈసారి సుమారు 49వేల ఎక�
యాసంగి యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. ఈ యేడు ఆశించిన స్థాయిలో వర్షాలు పడడంతో చెరువులు, కుంటలు నిండుకుండలుగా మారగా, సాగు పండుగ కాబోతున్నది. ఈసారి 10,51,178 ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని వ్యవసాయ యంత్రాంగం అంచనా వ�
రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతున్నదని, అర్హులైన రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో వానకాలం పంటల పరిస్థితి, యాసంగి సాగుకు సన్నద్ధం, రుణమాఫీ అమల�
ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలను కాపాడి నష్ట నివారణకు వానకాలం, యాసంగి సాగును ముందుకు జరపడం ఎలా అ న్న అంశంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి నేతృత్వంలో మంత్రులు గంగుల, ఎర్ర
రైతాంగానికి సాగుబడిలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా పెట్టుబడి సాయం, రైతు బంధు, 24 గంటల కరంట్, విత్తనాలు. ఎరువులు అందుబాటులో ఉంచుతూ భరోసానిస్తున్నది.
నాగర్కర్నూల్ జిల్లాలో యాసంగి సాగులో రైతులు తలమునకలై ఉన్నారు. వానకాలంలో పండించిన పత్తి, వరి పంటలను రైతులు ఇప్పటికే దాదాపుగా విక్రయాలు పూర్తి చేసుకొన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు