యాసంగి సాగు కరువు కోరల్లో చిక్కుకుంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ సాగునీటి కొరతతో పంటలు ఆగమవుతున్నాయి. మొన్నటివరకు ఏటికేడు పెరిగిన సాగు ఇప్పుడు తిరోగమనం వైపు మళ్లుతున్నది. ఇందుకు ఈ ఏ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో యాసంగి సాగు డేంజర్లో పడింది.. వర్షాభావం వెంటాడుతున్నా ఆశతో సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారుతున్నది.. రోజురోజుకు అడుగంటుతున్న జలశయాలతో రైతులు కుదేలవుతున్నా రు.. పంటల
నాగర్కర్నూల్ జిల్లాలో సాగు దాదాపు సగానికి ప డిపోయింది. గత పదేండ్లలో లేని విధంగా యాసం గి సాగు తగ్గిపోవడం గమనార్హం. గతేడాది వానకాలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఎగువన కృష్ణానదికి వరదలు రాలేదు.
Rythu Bandhu | ఈ ఏడాది యాసంగి సాగుకు రైతుబంధు సాయం పంపిణీ అయోమయంగా మారింది. సీజన్ మొదలైనా ఇంకా సగం భూమికి పంట పెట్టుబడి అందకపోవడంతో రైతాంగం ఆందోళన చెందు తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో పెట్టుబడి సాయం
తెలంగాణలో జీవనది అయిన కృష్ణమ్మ గలగలలు ఆగిపోయాయి. ఎండాకాలం ఇంకా రాకముందే కృష్ణానది పూర్తిగా వట్టిపోయింది. తెలంగాణలో కృష్ణానది అడుగుపెట్టే ప్రాంతం నుంచి జూరాల ప్రాజెక్టు వరకు ఎక్కడ చూసినా నదిలో నీటి జాడ �
జనవరి-31తో యాసంగి సాగు ప్రణాళిక ముగిసింది. ఈ ఏడాది యాసంగిలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 5.81లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా 4.01లక్షల ఎకరాల్లోనే (83శాతం) సాగు అయ్యింది.
జిల్లాలో యాసంగి సాగు పనులు జోరందుకున్నాయి. గతేడాది 1.04 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఈ యేడాది ఇప్పటికే 62,524 ఎకరాల్లో పంటలు వేశారు. ఇందులో అత్యధికంగా వరి సాగవుతున్నది.
యాసంగి పంటల సాగు విస్తీర్ణంలో తగ్గుదల కనిపిస్తున్నది. గత యాసంగితో పోల్చితే ఇప్పటివరకు సుమారు 4 లక్షల ఎకరాల్లో తగ్గుదల నమోదైంది. వ్యవసాయ శాఖ బుధవారం పంటల సాగుపై విడుదల చేసిన నివేదికలో ఈ విషయం తేటతెల్లమైం�
యాసంగి సాగును నీటి కష్టాలు చుట్టుముట్టాయి. ఉత్తర తెలంగాణకు వరదాయినిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన కాకతీయ కాలువ కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది.
యాసంగి సాగు ప్రణాళిక గాడి తప్పుతున్నది. గడిచిన తొమ్మిదేండ్లుగా రెండు సీజన్లలో పచ్చని పంటలు పండగా ఈ సారి వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ శాఖ అంచనాలు మారుతున్నాయి.
జిల్లాలో ఈసారి సన్న వడ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సన్న రకాల్లో 101, చిట్టి పొట్టి రకాలను సాగు చేశారు. గతంలో వానకాలంలో 40 నుంచి 50 శాతం, యాసంగిలో 80 నుంచి 90 శాతం మేర దొడ్డు రకం వడ్లు సాగు చేసేవారు.
ఎట్టకేలకు యాసంగి సాగుకు నీరివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అల్గునూర్ నుంచి సూర్యాపేట వరకు ఉన్న సుమారు 8.09 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని నిర్ణయించింది. ఈమేరకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఎల్
జిల్లాలో యాసంగి సాగు పనులు ప్రారంభమయ్యాయి. ధాన్యం కొనుగోళ్లు పూర్తవ్వడంతో రైతులు వ్యవసాయం పనుల్లోనిమగ్నమయ్యారు. ప్రస్తుతం వరి ధాన్యానికి డిమాండ్ ఉన్న నేపథ్యంలో యాసంగిలోనూ దానికే ప్రాధాన్యం ఇస్తున్న