విద్యుత్ సరిగా లేక, యాసంగి సాగుకు నీరందక ఎండిపోతున్న పంటలను చూసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ర�
యాసంగి సాగుకు విద్యుత్ వినియోగం పెరిగింది. డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా కావడం లేదు. తరుచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నదని రైతు లు చెబుతున్నారు. ఇప్పుడే కరెంట్ కోతలు మొదలయ్యాయి. మరోవై�
పదేండ్లు వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్న రైతులు..ఏడాది కాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి సాగుపై ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రాక, మరోవైపు సాగునీరు అందక ఆగమాగమవుతున
నెట్టంపాడు ఎత్తిపోతల పథ కం కింద సాగునీరు అందక గట్టు మండల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటి మాదిరిగానే యాసంగి పైర్ల సాగు చివరిదాకా నీరందుతుందని భావించిన గట్టు మండల రైతాంగం తమ పొలాల్లో వరిపైర్లను ఎక్క�
కేసీఆర్ పాలనలో ఎనిమిదేళ్ల పాటు పుష్కలమైన నీటితో కళకళలాడిన నారాయణపూర్ రిజర్వాయర్.. ఈసారి వెలవెలబోతున్నది. నీటిమట్టం తగ్గిపోవడంతో ఆయకట్టులో యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం కనిపిస్తున్నది. ఎల�
వేరుశనగ పంటను పండించడంలో వనపర్తి జిల్లా రికార్డును మూటగట్టుకున్నది. కానీ నేడు మళ్లా వెనక్కి వెళ్తున్నది. గతంలో ఉన్న సాగుబడుల అంచనాలను తలకిందులు చేస్తూ ఈ ఏడాది పూర్తిగా తగ్గిపోయింది.
యాసంగిలో పంటలు సాగు చేసిన రైతులకు సాగునీరు అందించాల్సిందేనని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్వహణ విషయంలో నీటిపారుదల శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు ఉన్నా యి. ఉమ్మడి జిల్లాలో ఏ సాగునీటి కాలువ చూసినా సిల్టు, పిచ్చిమొక్కలు, మట్టి, ఇసుకతో నిండిపోయి నీళ్
సాగర్ ఆయకట్టు పరిధిలో యాసంగి సాగుకు నీటి విడుదల షెడ్యూల్ను నీటిపారుదల శాఖ అధికారులు ఖరారు చేశారు. వారబందీ పద్ధతిలో వారానికి ఒకసారి ఆన్, ఆఫ్ పద్ధతిలో నీరు ఇవ్వాలని నిర్ణయించారు.
కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతాంగానికి యాసంగి సాగు కోసం నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భుక్యా జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కడెం, దస్తురాబాద్, జన్నారం మండ�
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది యాసంగి సాగు 1.65 లక్షల ఎకరాల్లో ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వానకాలంలో 5.20 లక్షల ఎకరాల్లో పత్తి, కంది, సోయా సాగు చేస్తారు.
గడిచిన రెండు సీజన్లుగా నష్టపోతున్న రైతన్నలు.. కొండంత ఆశతో ఈ యాసంగికి సిద్ధమవుతున్నారు. అయితే ఇదైనా సాఫీగా సాగుతుందో లేదోననే ఆందోళన వారిని కలవరపెడుతోంది. ప్రకృతి వైపరీత్యాలు ఓ వైపు, ప్రభుత్వ పట్టింపులేని
ఉమ్మడి మెదక్ జిల్లాలో యాసంగి సాగు పనులు షూరు అయ్యాయి. రైతులు నారుమడులకు దున్నకాలు ప్రారంభించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసాపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే వానకాలం పెట్టుబడి సాయానికి ఎగనామం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను తగ్గించివేసింది. గత యాసంగిలో జరిపిన ధాన్యం కొనుగోళ్లు ఐదేండ్ల కనిష్ఠానికి పడిపోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.