నకిలీ మొక్కజొన్న విత్తన కంపెనీపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి నెలలు గడిచినా చర్యలు తీసుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు(కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే) ఎమ్మెల్యే కాన్వాయ్ను అడ్డుకొని రోడ్డుపై బై�
యాసంగి వరి పంట సాగు నీళ్ల కోసం రైతులు అరిగోసపడ్డారు. బావుల్లో పూడిక తీసి, బోరు బావులు వేయించారు. కొందరు మున్నేరు, ఆకేరు వాగుల్లో పొక్లెయిన్లతో బావులు తవ్వించారు. సాగు నీరు లేక పంట పొలాలను పశువుల మేతకు వదిల�
తెలంగాణ వ్యాప్తంగా పదేండ్లు సుభిక్షంగా సాగిన సాగు నేడు సంక్షోభంలో చిక్కుకున్నది. ఊరూరా రైతన్నల గోడు వర్ణణాతీతంగా మారింది. యాసంగి పంటకు నీళ్లు లేకపోవడంతో అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు.
యాసంగిలో రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. పొట్టదశలో ఉన్న పంటలకు సాగునీరందక ఎండిపోతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క గుంట కూడా ఎండలేదని ఇప్పుడేమో వేసిన పంటంతా నీళ్లు లేక ఎండిపోతుంటే చూడలేకపోత�
రాష్ట్రంలో నిరుడితో పోలిస్తే నికరసాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ నీటి వనరులలో లభ్యత చాలా సౌకర్యంగా ఉందని, యాసంగి సీజన్కు సరిపడా నీళ్లు ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి�
మహబూబాబాద్ జిల్లాలో (Mahabubabad) యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. యాసంగిలో సాగు చేసిన వరి, మొక్కజొన్న, మిరుప పంటలకు యూరియా వేసేందుకు బస్తాలు దొరకకపోవడంతో 10 రోజులుగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు
యాసంగి సీజన్ పూర్తికావస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి రైతులకు రావల్సిన రూ.500 బోనస్ (Paddy Bonus) మాత్రం అందటంలేదు. రైతుభరోసాకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ సర్కార్ తమకు రావల్సిన బోనస్ అయినా ఇస్తుందని ఆశించిన అ�
ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. యాసంగిలో డ్యాం ఆయకట్టు కింద రైతులు వివిధ పంటలు సాగుచేశారు. జూరాలపైనే ఆయకట్టుతోపాటు నెట్టెంపాడు, కోయిల్సాగర్, భీమా ఎత్తిపోతల పథకాలు ఆధ�
ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి పంట కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరలతో రైతులు నష్టపోకుండా మార్కెట్ యార్డుల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
సాగు యోగ్యమైన ప్రతి ఎకరా భూమికి రైతుభరోసా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడంతో ఈ యాసంగిలో ఎంత భూమికి, ఎంతమంది రైతులకు రైతుభరోసా ఇస్తారనే చర్చ జరుగుతున్నది.
జిల్లా రైతులు ఓవైపు వానకాలం పంట ఉత్పత్తులను విక్రయిస్తూనే.. మరోవైపు యాసంగి సాగుకు సిద్ధమయ్యారు. అక్టోబర్లోనే యాసంగి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఇటు పంటలు వేసేందుకు ఉపక్రమిస్తున్నారు.
ఇబ్బందుల్లో ఉన్నవారికి తక్షణమే కాస్తయినా సాయం అందితే వారికి ఎంతో సంతృప్తిగా ఉంటుంది. కష్ట సమయాల్లో కాకుండా ఆ తర్వాత చాలా రోజులకు అంతకన్నా ఎక్కువ సాయం చేసినా అది వారికి ఊరట కలిగించదు. అంతగా ఉపయోగపడదు కూడ�
యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కానీ కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ పెట్టాలన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే.. గత ఏడాది యాసంగి, మొన్నటి వానకాలం సీజన్ ధాన్యం మొత్తం మిల్లుల్లోనే పేరుకుపోవటం
నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని ఆ యా గ్రామాల్లో సాగునీరు లే క పంటలు ఎండిపోతున్నా యి. మండలంలో దాదాపు అన్ని గ్రామాలకు చెందిన రైతుల పొలాలు ఎకరం మొదలుకొని మూడెకరాల వరకు ఎండుతూనే ఉన్నాయి. కొన్ని పల్లెల్లో �