ఈ యాసంగి సీజన్లో 75.2 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఏప్రిల్ 1 నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.
కాలం కలిసి రాకున్నా, పంటకు సాగు నీరు అందకున్నా.. అష్టకష్టాలు పడి పంట సాగిన రైతాంగాన్ని ఇప్పుడు మిల్లర్లు దోచుకుంటున్నారు. యాసంగి ధాన్యానికి పచ్చ గింజ పేరుతో అతి తక్కువ ధర ఇస్తున్నారు.
బీడువారిన పొలాలు...ఎండిన చెరువులు.. తెగిన చెరువు కట్టలు.. మరమ్మతులకు నోచుకోని చెరువులు.. చుక్కా నీరు పోయని బోర్లు.. ఇదంతా పదేండ్ల కిందట సమైక్యపాలనలోని దుస్థితి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత పదేం�
వానకాలం పంట కన్నీళ్లను మిగల్చగా కోటి ఆశలతో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతన్న ఆశలు ఆవిరయ్యాయి. జిల్లాలోని రిజర్వాయర్, చెరువుల్లో నీరు లేక పోవడంతో భూగర్భజలాలు తగ్గాయి. దీంతో బోరుబావుల్లో నీటి లభ్యత మంద�
గుడిపల్లి రిజర్వాయర్ గతేడాది ఇదే సమయంలో నిండుకుండలా కృష్ణమ్మ పరుగులు తీయగా.. నేడు నీళ్లు అడుగంటి వట్టిపోయింది. వేసవి రాకముందే నీళ్లు అడుగుల్లోతుకు చేరాయి. నాడు రిజర్వాయర్లోని కాల్వల గుండా మార్చి వరకు
కేసీఆర్ సారు కడుపు సల్లగుండ...ఆయన ఏలినన్ని రోజులు కరువు లేకుండే. పోయిన ఏడు గీదినం(యాసంగి)లో చెరువులు, కుంటల్లో నీళ్లు ఉండేవి. అసొంటిది ఇప్పుడు నీళ్లు లేకుండా పోయినయి. పెట్టుబడి పెట్టి వరి, మక్క చేన్లు ఏస్త�
దేశంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఈ ఏడాది ఆహార సంక్షోభానికి కారణం కావొచ్చన్న భయాలు మొదలయ్యాయి. ప్రభుత్వ గిడ్డంగుల్లో ఇప్పటికే అడుగంటిన ధాన్యపు నిల్వలు ఒకవైపు ఆందోళన రేపుతుండగా, గోధుమలను పండించే ప్ర
జిల్లాలో యాసంగి సాగుపై రైతుల్లో అయోమయం నెలకొన్నది. వానకాలంలో సాగు చేసిన వరి పంట అకాల వర్షాలు, తుఫాను కారణంగా దెబ్బతినడం.. ఉన్న కొద్దిపాటి పంట పూర్తిస్థాయిలో చేతికి రాకపోవడం.
యాసంగికి సాగు నీళ్లు లేక ఆందోళన పడుతున్న రైతులను చూసి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి స్వయంగా కలిసి లేఖ అందించారు. అయినా స్పందించకపోత�
Telangana | రాష్ట్రంలో ఈ ఏడాది యాసంగి సాగులో రైతన్నలు కష్టాల పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కృష్ణా బేసిన్లో పలు ప్రాజెక్టులకు క్రాప్ హాలిడే ప్రకటించగా, గోదావరి బేసిన్లోనూ పరిస్థితి ఆశించిన�
రాష్ట్ర రైతులు యాసంగి పంట వేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాలం అవుతున్నప్పటికీ చేతిలో సరిపోయేంత పెట్టుబడి లేకపోవడంతో అగచాట్లు పడుతున్నారు. ఓ వైపు సమయం మించిపోత
యాసంగి పంటకు సాగు నీరు విడుదల చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నీటి సరఫ రాపై ఈఎన్సీ వెంకటేశ్వర