యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం వైభవంగా సాగింది. మంగళవారం సాయంత్రం ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి సందర్శనకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం వెళ్లనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. సీఎం కేసీఆర్, ఆయన సతీమణ�
యాదగిరిగుట్టపై ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద భక్తిభావం ఉట్టిపడేలా వైటీడీఏ అధికారులు స్వాగత తోరణాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారు. దాదాపు 92 శాతం పనులు పూర్తికాగా తుది మెరుగులు అద్దుతున్నారు. వారం రోజుల్లో ఈ
హరిహరులకు భేదం లేదని చెప్పే దివ్యక్షేత్రం యాదగిరిగుట్ట. కొండమీద గుహలో నరసింహుడు, ఆ చెంతనే హరుడు కొలువై
భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్రం పునర్నిర్మాణంలో భాగంగా.. శివాలయాన్ని కూడా అభివృద్ధి చేశారు
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి పునః ప్రారంభం పనులు శరవేగంగా సాగుతున్నాయి. మార్చి 22నుంచి 28 తేదీ వరకు జరిగే సుదర్శన మహాయగానికి కావాల్సిన స్థలాన్ని కేటాయించగా యాగశాలకు కావాల్సిన ఏర్పాట్లపై వ�
13న ఎదుర్కోలు, 14న స్వామివారి తిరుకల్యాణమహోత్సవం 15న దివ్య విమాన రథోత్సవం అలయాన్ని ముస్తాబు చేసిన అధికారులు యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట (ప
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామూనే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. తులసీ దళాలతో అర్చించి అష్టోత�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి భక్తులు విరాళాలు సమర్పిస్తున్నారు. బీబీనగర్కు చెందిన బాంబినో పాస్తా పుడ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ స్వర్ణతా
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట(పూర్వగిరి) లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అధ్యనోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం ఉదయం స్వామివారి నిత్య ఆరా�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారం జరిపారు. వేకువ జామునే ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన నిర్వహించారు. ఉత్సవమూర్త�
యాదాద్రి : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మదిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి తెలంగాణ టూరిజం డెస్టినేషన్ ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. శుక్ర