Redco | పర్యావరణ పరిరక్షణలో భాగంగా రెడ్కో సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ కేంద్రాల(Charging Centres)ను ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్(రెడ్కో) వై. సతీశ్ రెడ్డి
వెల్లడించారు.
BRS | రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) మరోసారి అధికారంలోకి రావాలని, కేసీఆర్(KCR) మళ్లీ సీఎం కావాలని కోరుకుంటూ అభిమాని ఒకరు పొర్లుదండాలతో యాదగిరి గుట్ట(Yadagiri gutta)కు చేరుకున్నారు.
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagiri Gutta) శ్రీ లక్ష్మినరసింహ స్వామి(Laxmi Narasimha Swamy) ఆలయంలో శుక్రవారం నుంచి శ్రీ సీతారామ చంద్రస్వామి వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
Yadagirigutta | భక్తుల కొంగు బంగారం శ్రీ లక్ష్మినరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు యాదగిరి గుట్ట(Yadagirigutta) కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.
Yadagirigutta | యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానానికి మంగళవారం భారీగా ఆదాయం సమకూరింది. ఒక్కరోజే రూ. 22,61,887 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వం రాష్ర్టాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చే చర్యలు తీసుకోవడం ముదావహం. ఇందులో భాగంగానే ‘యాదగిరి గుట్ట’, ‘కొండగట్టు’ వంటి దేవాలయాల అభివృద్ధికి వందలాది కోట్ల నిధులను ఖర్చు పెడుతున్నది.
yadagiri gutta | యాదగిరి గుట్ట (yadagiri gutta)లో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు (brahmotsavalu) కనుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం లక్ష్మీనరసింహ స్వామి (sri lakshmi narasimha swamy) వారు మత్స్య అలంకరణలో భక్తులకు దర్
బీఆర్ఎస్ ఆవిర్భావసభ బుధవారం ఖమ్మంలో జరుగనుంది. సభకు రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్తోపాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు విజయన్, కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హాజరుక�