Yadagiri gutta | యాదగిరి గుట్టలోని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని పలువురు ప్రముఖులు గురువారం దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ చిన్నపురెడ్డి కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించా�
Dhoop Sticks | | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నిత్యోత్సవాల్లో తీరొక్క పూలతో స్వామిని సింగారిస్తారు. పుష్పం సమర్పయామి.. అంటూ భక్తితో నివేదిస్తారు. మరుసటి రోజు మళ్లీ ఓ కొత్తదండ మూలమూర్తిని చేరుతుంది. వాడిపోయి�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు బుధవారం దర్శించుకున్నారు. స్నేహితులతో కలిసి ప్రత్యేక కాన్వాయిలో మల్లాపురం రహదారి నుంచి వైకుంఠ ద్వ�
Yadagiri Gutta | యాదగిరి గుట్టలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి ఆదాయం(Income) పెరుగుతుంది.
యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి జయంత్యుత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. గురువారం వరకు మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పంచనారసింహుడి క్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు కల్యాణోత్సవ సేవ అత్యంత వైభవంగా జరిగింది. గురువారం ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అల�
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం కిక్కిరిసిపోయింది. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాఢవీధులు, ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక్స్ కిటకిటలాడాయి. సుమారు 46 వేల మంది భక్తులు ద�
Yadagirigutta | యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి(Sri Laxmi Narasimha Swamy) ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వరుస సెలవులతోపాటు ఆదివారం కావడంతో స్వామివారిని దర్శించుకొనేందుకు భారీగా తరలివచ్చారు.
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta ) శ్రీ లక్ష్మినరసింహస్వామి(Laxmi narasimha swamy) వారి దేవాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి(Darsanm) వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
Income | యాదగిరి గుట్ట(Yadagiri gutta) శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానానికి శుక్రవారం మొత్తం రూ. 31,32,172 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.
BJP | బీఆర్ఎస్(BRS)ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక బీజేపీ నాయకులు(BJP) విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుకుంటున్నారని ఎమ్మెల్సీ(MLC), తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు యెగ్గే మల్లేశం ఆరోపించారు.