యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 11 నుంచి మార్చి 21 వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 11న స్వస్తివాచనం, అంకురారోపణం, విశ్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామికి బుధవారం సాయంత్రం దర్బార్ సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి ప్రధానాలయం ముఖ మండపంలో వేంచేపు చేసి నాలుగు వేదాలు పారాయణం �
యాదగిరి గుట్టలోని పూర్వగిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామి, అమ్మవారి దివ్య విమాన రథోత్సవాన్ని శుక్రవారం రాత్రి కనుల పండువగా నిర్వహించారు.
యాదగిరి గుట్టలోని పూర్వగిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భేరి పూజ, గరుత్మంతుడితో దేవతాహ్వానం తంతును సంప్రదాయబద్ధ�
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, భద్రకాళి టెంపుల్, బాసరతోపాటు హైదరాబాద్లోని బిర్లా టెంపుల్, చిలుకూరు బాలాజీ ఆలయం, దిల్సుఖ�
యాదగిరి గుట్టకు భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం చివరి ఆదివారం, సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో దంపతులు పాల్గొన్నారు.
Yadagiri Gutta | యాదగిరిగుట్టపై కొలువుదీరి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి హైదరాబాద్కు చెందిన మహాలక్ష్మి గ్రూప్ కంపెనీ అధినేతలైన వినుకొండ చంద్రారెడ్డి, లక్ష్మి దంపతులు రెండు బంగారు చెడీలు, మరో ఐదు కలశాలు �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. క్యాంపెయిన్లో భాగంగా బీఆర్ఎస్ మిర్యాలగూడ అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావుకు మద్దతుగా
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో కార్తీక మాసానికి అధికారులు ముస్తాబు చేశారు. సత్యనారాయణ వ్రత మండపం, దీపారాధనకు ఆలయాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం ఆ�
యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి (Lakshmi Narasimha swamy) ఆలయానికి భక్తుల పోటెత్తారు. ఆదివారం కావడంతో యాదాద్రీశ్వరుడిని (Yadadri) దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు (Devotees) తరలివచ్చారు.
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరి గుట్టకు వైద్య కళాశాలను మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హర�
Indrakaran Reddy | యాదగిరిగుట్టలో చిరుధాన్యాల ప్రసాదం (Millets laddu prasadam), స్వామి వారి బంగారు, వెండి నాణేల విక్రయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.