రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకులు ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజమని ప్రజలను భ్రమింపజేస్తున్నారు. అవే అబద్ధాలు.. అవే అభాండాలను పదేపదే వల్లిస్తున్నారు. తాజా గా నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద నిర్మించిన యా�
YTPP | ఉమ్మడి పాలనలో తెలంగాణపై కమ్ముకున్న చీకట్లను పారదోలేందుకు నాటి ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనో ఫలకం నుంచి పుట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ‘వెలుగులు’ విరజిమ్ముతున్నది.
తెలంగాణ ఆవిర్భావానికి ముందు అంధకారంలో ఉన్న రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించి రైతులకు పూర్తి స్థాయి లో విద్యుత్తును సరఫరా చేసి, మిగులు విద్యుత్తు రాష్ట్రంగా నిలిపి, రాష్టం లో వెలుగు జిలుగులు �
ప్రతిష్ఠాత్మక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) వచ్చే ఏడాదే పూర్థిస్థాయిలో అందుబాటులోకి రానుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్లాంట్ నుంచి మన రాష్ట్రం పూర్తిస్థాయి విద్యుత్తును వాడుకునే వీలు�
ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీజీ జెన్కో.. ప్రైవేట్ కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు రంగం సిద్ధం చేసింది. బడా సంస్థలకు ప్రయోజనం కల్పించేందుకు ఏకంగా నిబంధనలనే సవరించింది.
నల్లగొండ జిల్లాలోని యాదాద్రి పవర్ప్లాంటులో శుక్రవారం ప్రమాదం జరిగింది. యాష్ ప్లాంట్ ఈఎస్పీ వద్ద కాలిన బూడిద పడి ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్లాంటులోని రెండో యూనిట్ నుంచి ప్రస్తుతం 800 �
కేసీఆర్ దూరదృష్టి ఈ నేలపై చీకట్లను పారదోలింది. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన కృషి తెలంగాణ కరెంటు కష్టాలను దూరం చేసింది. ఆయన దార్శనికత విద్యుత్తు సర్ప్లస్ స్టేట్గా మార్చింది. ఆ వరుసలోనిదే యాదాద్రి పవర్ ప్
నిత్యం కరెంట్ కోతలు, వారానికి రెండు రోజుల పవర్ హాలీడేల దుస్థితి నుంచి అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా చేసేలా తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్ దార్శనితకకు నిదర్శనమే యాదాద్రి పవర్ ప్లాంట్
కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేస్తామంటూ అడ్డగోలుగా నోరు పారేసుకున్న నేతలే నేడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కీర్తిని లోకానికి చాటి చెప్పక తప్పడం లేదు. దక్షిణ భారతదేశంలోనే రెండో అతిపెద్దదైన యాదాద్రి సూపర్ క్రి�
వివిధ రాష్ర్టాలు, సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు ముగియనున్న నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేసేందుకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఆశాదీపం కానున్నది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో తలపెట్టిన బృహత్తరమైన ప్రాజెక్టు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వెలుగులు పంచేందుకు సిద్ధమైంది. కేసీఆర్ పాలనలోనే 90 శాతం పనులు పూర్తి చేసుకున్న ప్లాంట్ను
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఐదు యూనిట్ల ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు ఉపముఖ్య మంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార తె�
రాష్ట్ర విద్యుత్తు అవసరాలను తీర్చే యాదాద్రి థర్మల్ విద్యుత్తు ప్లాంట్ ట్రయల్ రన్కు సిద్ధమవుతున్నది. ఈ నెల 15 తర్వాత ఒక యూనిట్లో ట్రయల్న్క్రు జెన్కో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.