దేశ కీర్తి ప్రతిష్టలు పెంచేలా ప్రభుత్వ రంగంలోనే నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దేశ కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు �
హైదరాబాద్ : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కీలక ఘట్టం విజయవంతంగా ముగిసింది. 450 టన్నుల జనరేటర్ రోటర్ అధికారులు బిగించారు. ఈ సందర్భంగా ప్లాంట్ను ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు సందర్శించారు. ఈ సందర్భంగ