యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటుకు అనుసంధానంగా ఏర్పాటు చేస్తున్న రైల్వేట్రాక్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేయాలని టీఎస్ జెన్కో సీఎండీ రోనాల్డ్రోజ్ అధికారులను ఆదేశించారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల టెండర్ల అవార్డుపై అభిప్రాయాలను సేకరిస్తున్నామని యాదాద్రి పవర్ప్లాంట్ వి చారణ కమిటీ చైర్మన్, పాట్నా హైకో ర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి తెలిపారు.
KTR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమవుతోంది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మి�
Nallagonda | నల్లగొండ(Nallagonda) జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను(Yadadri Thermal Power Plant) శనివారం మంత్రులు(Ministers) బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించ
నల్లగొండ జి ల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో రూ.29,965 కోట్లతో చేపట్టిన 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్లాంట్పై తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కేం ద్ర ప్రభుత్వం నిర్ణయించిందని పర్యావరణ, కాలు
స్వరాష్ట్రంలో మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కృషితో నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగేండ్లలోనే రూ.1,785 కోట్లు మంజూరు చేసింది. ఆ న�
తొమ్మిదేండ్ల స్వరాష్ట్ర పాలనకు సరిగ్గా మరో మూడు నెలల దూరం. కానీ, రాష్ట్రం వచ్చేనాటికి ఆరున్నర దశాబ్దాల స్వాతంత్య్ర భారతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పరిస్థితులకు, నేటి ప్రగతి పరుగులకు ఎంతో తేడా.
దేశ కీర్తి ప్రతిష్టలు పెంచేలా ప్రభుత్వ రంగంలోనే నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దేశ కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు �
హైదరాబాద్ : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కీలక ఘట్టం విజయవంతంగా ముగిసింది. 450 టన్నుల జనరేటర్ రోటర్ అధికారులు బిగించారు. ఈ సందర్భంగా ప్లాంట్ను ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు సందర్శించారు. ఈ సందర్భంగ