రీజినల్ రింగు రోడ్డు అలైన్మెంట్ మ్యాప్ సిద్ధం గెజిట్ విడుదల చేసిన ఎన్హెచ్ఏఐ యాదాద్రి భువనగిరి జిల్లాలో 34 గ్రామాల మీదుగా నిర్మాణం వారం రోజుల్లో సర్వే నంబర్లతో గెజిట్ విడుదలయ్యే అవకాశం కాంపిటెం�
నేటి నుంచి అమల్లోకి.. స్వయంభువుడి దర్శనానికి తరలివస్తున్న భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వేళల్లో కొన్ని మార్పులు చేసినట్లు ఆలయ అధికారులు గురువారం తెలిపారు. కొండపైన పూర్తిగా వసతి సౌకర్యం అంద�
ప్రణాళికతో చదివితే గ్రూప్స్లో విజయం తథ్యం కొండపల్లి శ్రీరాం, ఖమ్మం జిల్లా ఉపాధి కల్పన అధికారి ‘ఉద్యోగం సాధించాలనే తపనతో పాటు ప్రణాళికాబద్దంగా చదివితే గ్రూప్స్లో విజయం పెద్ద కష్టమేమీ కాదు.. మానసిక ఒత్�
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మహా దివ్యసన్నిధిలో స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. బుధవారం సుప్రభాతంతో మేల్కొల్పిన అర్చకులు స్వయంభువులకు, కవచమూర్తులకు ఆరాధనలు జరిపించారు. ప్రధ�
యాదగిరిగుట్ట బాలుర జడ్పీహెచ్ఎస్ విద్యార్థుల ఆవిష్కరణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్లో రాష్ట్రస్థాయికి ఎంపిక ఏప్రిల్ 4న గ్రాండ్ ఫినాలేలో ప్రదర్శన ఏటా వైజ్ఞానిక ప్రదర్శనల్లో సత్తా చాటుతున్న జిల్లా వ
స్వరాష్ట్రంలో పారదర్శకంగా నియామకాలు శాసన మండలి చైర్మన్ గుత్తా ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి ఆధ్వర్యంలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు ప్రారంభించిన సుఖేందర్రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మ�
స్వయంభువుల పునర్దర్శనంతో తన్మయత్వం ప్రధానాలయం నిర్మాణం చూసి అబ్బురం తలనీలాల సమర్పణ.. లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు సీఎం కేసీఆర్ సంకల్ప సిద్ధిపై హర్షాతిరేకాలు ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా
ఎస్డీఎఫ్ నిధులు రూ.3.24 కోట్లు.. ఎన్ఆర్ఈజీఎస్ నుంచి రూ.60 లక్షలు శరవేగంగా సీసీరోడ్ల నిర్మాణ పనులు ఆలేరు రూరల్, మార్చి 28 : గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. పల్లె ప్రగతితో ఇప్పటికే
యాదాద్రి, మార్చి 28 : ఉదయం 11.55 గంటలకు దివ్య విమానగోపురంపై ప్రతిష్ఠించిన మహా సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ సంప్రోక్షణ చేసి ఆలయాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి కుటుంబ సమేతంగా చాపర్పై బయల�
దివ్యమంగళ రూపంలో దర్శనమిచ్చిన లక్ష్మీనరసింహుడు ఆరేండ్ల తర్వాత మూలవరులను దర్శించుకొని తరించిన భక్తులు జనసంద్రంగా ‘గిరి’క్షేత్రం స్వయంభువులకు తొలి పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్ దంపతులు కుటుంబ సమేత�
నేడే యాదాద్రి ఆలయ పునరవతరణ 19వ సారి యాదాద్రికి సీఎం కేసీఆర్ ఆలయ విశిష్టతను చాటేలా మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం మధ్యాహ్నం తర్వాత సాధారణ భక్తులకు మూలవరుల దర్శన భాగ్యం విశిష్ట పర్వాల్లో కుటుంబ సమేతంగా పాల్
డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి గుండాల, మార్చి 27 : ప్రజలంతా భక్తిభావం అలవర్చుకోవాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వెల్మజాల గ్రామంలో బొడ్రాయి, దుర్గామాత ప
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి భువనగిరి అర్బన్, మార్చి 27: కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీని ప్రై�
మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ యాదాద్రి, మార్చి 27 : కనీవిని ఎరుగని రీతిలో ప్రభుత్వ నిధులతో భారీ ఎత్తున నిర్మించిన గొప్ప హైందవ దేవాలయం మన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిదని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఆద�