చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో పట్టుకున్న పోలీసులు ఇద్దరి అరెస్ట్ చౌటుప్పల్, ఏప్రిల్ 16 : మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామ సమీపంలో లారీ కంటైనర్లో అక్రమంగా తరలిస్తున్న 700 కిలోల గంజాయిని చౌటుప్పల్�
అభయ హస్తం పొదుపు డబ్బును చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం సభ్యుల ఖాతాల ఆన్లైన్ ప్రక్రియ పూర్తి త్వరలోనే జమకానున్న డబ్బులు జిల్లాలో 70,239 మంది సభ్యులకు లబ్ధి స్వయం సహాయక సంఘాల అభయ హస్తం పొదుపు డబ్బును రా�
కూడు పెడుతున్న కుమ్మరి వృత్తి ప్రస్తుతం మట్టి కుండలకు డిమాండ్ శ్రమకు తగ్గ ఆదాయంతో ఆర్థిక పరిస్థితి మెరుగు వారసత్వంగా వచ్చిన కుండల తయారీ కుమ్మరులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. సంవత్సరం పొడవునా పెద్దగ
స్వయంభూ ఆలయం భక్తజన సంద్రం స్వామివారి ఖజానాకు రూ.22,96,096 ఆదాయం యాదాద్రి, ఏప్రిల్ 15 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. ప్రధానాయంలోని వెలుపలి ప�
నిర్మించేందుకు పాత భవనం కూల్చివేత యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో గల బాలాలయాన్ని తొలగిస్తున్నారు. దాని స్థానంలో సంగీత భవనం నిర్మించేందుకు యోచిస్తున్నారు.ప్రధానాలయం పునర్నిర్మాణం పూర్తి కా�
మండల కేంద్రాలకు చేరుకున్నగిఫ్ట్ ప్యాక్లు జిల్లాలో 2,500 మంది ముస్లిం నిరుపేదలకు అందనున్న కానుకలు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా త్వరలో పంపిణీ ప్రక్రియ ప్రారంభం పర్యవేక్షణ కోసం ప్రత్యేకాధికారులుగా తాసీ�
తుది దశకు టికెట్ కౌంటర్, వ్యూ పాయింట్లు, పాత్ వేల నిర్మాణ పనులు గాలీబ్ షాహీద్ దర్గా నుంచి రాచకొండ ఫోర్ట్పైకి రోడ్డు పనులు పూర్తి త్వరలో రోప్ వేలు, ఫుడ్ కోర్టులు, వాక్వేల నిర్మాణం ముఖ్యమంత్రి కేసీ
టీటీడీ స్థాయికి యాదాద్రి దేవస్థానం లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి యాదాద్రి, ఏప్రిల్12 : యాదాద్రి ఆలయం అత్యద్భుతంగా ఉందని, ఇంత మంచి రాతి నిర్మాణం మునుపెన�
మరో దఫా నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి జిల్లాలో అమలు చేసేందుకు చర్యలు మూడేండ్లపాటు పొదుపు చేసుకునే చేనేత కుటుంబాలకే అవకాశం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 3,025 మంది అర్హులు జియో ట్యాగింగ�
యాదాద్రి, ఏప్రిల్ 10 : యాదాద్రి స్వయంభువుడైన లక్ష్మీనర్సింహ స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఎటుచూసినా క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపి�
హైకోర్టు ఉత్తర్వులు.. హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు భువనగిరి మండలం అనంతారం గ్రామ పరిధిలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పూజలందుకుంటోంది. జిల�
బాల శివాలయంలో ఎదుర్కోలు ఉత్సవం శ్రీవారి ఖజానాకు రూ.16,96,589 యాదాద్రి, ఏప్రిల్ 9 : యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి క్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. సెలవు దినం కావడంతో స్వయంభువుల దర్శనానికి భక్తులు క్య�