యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆసు యంత్రం సృష్టికర్త చింతకింది మల్లేశంకు అనురాగ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వానకాలం వచ్చినా సాగు నీటి కష్టాలు తప్పడంలేదు. వరుణుడు కరుణించడంలేదు. చెరువుల్లో నీరు లేక ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 25 సింగిల్ టీచర్ స్కూళ్లు ఉన్నాయి. అనేక పాఠశాల్లో పిల్లలున్న దగ్గర ఉపాధ్యాయుల్లేరు. ఉపాధ్యాయులున్న చోట విద్�
Youth | తన భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణ కేంద్రంలోని పాత హరిజనవాడకు చెందిన కరగల్ల బాల స్వామి యువకుడు మద్య�
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని పలువురు మిల్లర్ల మోసం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నది. ఐకేపీ సెంటర్లలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లెకింపుల్లో మాయాజాలానికి పాల్పడుతూ రైతులను న�
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలోని కొనుగోలు కేంద్రం ఎదుట భువనగిరి-గజ్వేల్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో యాదాద్రి భువనగిరి జిల్లాకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రా రెడ్డి మండిపడ్డారు. ఆదివారం భువనగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడ�
యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో నిధులు స్వాహా అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భువనగిరి మున్సిపాలిటీలో 1,200 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ యంత్రాగం విఫలమైంది. జిల్లాలో ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోయింది. రైతన్నలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా కనీసం పట్టింపు లేకుండా ఉంది. ముందస్తు ప్
ఎండలు ముదరనే లేదు. అప్పుడే యాదాద్రి భువనగిరి జిల్లాలో తాగునీటికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నీటి ఎద్దడి ముంచుకొస్తున్నది. మిషన్ భగీరథ నీరు సరిపోను రావడం లేదు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో రోజురోజుకు భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. వేసవి నేపథ్యంలో పాతాళగంగ అడుగంటుతున్నది. జిల్లాలో మార్చిలో సగటున 7.73మీటర్ల లోతున నీళ్లున్నాయి. ఫిబ్రవరితో పోలిస్తే 1.24మీటర్ల కిందకు నీట�
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు రైతు సేవా సహకార బ్యాంకు ఉద్యోగుల నిర్వాకం బట్ట బయలైంది. అర్థరాత్రి సమయంలో ప్రైవేట్ వ్యాపారులు, దళారీలతో కలిసి బ్యాంకు సిబ్బంది దావత్ చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంక�