రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు ఓ కుటుంబం ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే... యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెంకు చెందిన పీట్ల సుశీలరాజు ఇందిరమ్మ ఇల్�
ఫార్మా, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలు గా ల్లో దీపంలా మారాయి. రోజంతా చమట చిందించి అరకొర జీతాలకు పనిచేస్తున్న లేబర్ పరిస్థితి దినదిన గం డంగా మారింది. ఎప్పుడు ఏ మూల నుంచి మృత్యువు ముంచుకొస్త�
భూదాన్ పోచంపల్లిలో క్లస్టర్ డెవలప్మెంట్ సెంటర్ కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేస్తానని హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా యాదా�
ప్రియుడికి దగ్గరయ్యేందుకు ఓ భార్య కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ప్రియుడు, తమ్ముడు, మరో వ్యక్తితో కలిసి కారుతో తన భర్త బైక్ను ఢీకొట్టించి.. ఆపై ప్రమాదంగా చిత్రీకరించింది.
తమిళనాడులోని అరుణాచలంలో ఘోరం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన విద్యాసాగర్(32) హత్యకు గురయ్యాడు. స్థానిక పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. విద్యాసాగర్ గిరిప్రదక్షిణ చేస్తుండగా ఇద్దర�
లింగనిర్థారణ పరీక్షలు నేరమని తెలిసినా డబ్బు కోసం కొందరు వైద్యులు, స్కా నింగ్ సెంటర్ల యజమానులు అబార్షన్లు చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎక్కువగా జరుగుతున్నాయి.
మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంటులో ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ సోమవారం వీర్లపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్లాంటులో ఉద్యోగవకాశాలు కల్పించాలని కోరుతూ మిర్యాలగూడలోని సబ్
గిరిజనులు ఇండ్లకు, వ్యవసాయ భూముల్లోకి వెళ్లకుండా కొంతమంది దారిని కబ్జా చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని , వెంటనే హెలికాప్టర్ కొనిచ్చి తమను ఆదుకోవాలని ఎరుకల (ఎస్టీ) కుటుంబాలు, రైతులు సోమవారం ప్రజావా�
ఈ ఫొటోలోని రైతు పేరు దొండ నరసయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు. గతంలో ఎస్బీఐలో రూ.1.50 లక్షల రుణం తీసుకున్నారు. ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ కాలేదు. ఇప్పటి వరకు రూ.45 వేల వడ్డీ పెరిగింది. అసలు, అప్పు కలిపి �
ఎస్వోటీ పోలీసుల అత్యుత్సాహంతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ యశోద దవాఖాన ఐసీయూలో కోమాలో ఉన్నట్టు తెలిసింది.
యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ వద్ద నిర్మించిన రిజర్వాయర్ కట్టను తవ్వి భారీ విద్యుత్తు లైన్లను నిర్మిస్తున్నారని, ఫలితంగా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి అయిలయ్య వచ్చారు.
అప్పుల బాధ భరించలేక ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబ్నగర్ జిల్లాలో యువరైతు, భువనగిరి జిల్లాలో కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.