కాంగ్రెస్ ఏడాది పాలనలో గురుకుల విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, బీఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షుడు ఖాజూమహ్మద్ మండిపడ్డారు. శని�
విధుల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండాలి... రోగులకు మెరుగైన వైద్యం అందించండి..’ అని రంగారెడ్డి కలెక్టర్ శశాంక వైద్య సిబ్బందికి సూచించారు.
తొలిమెట్టు కార్యక్రమం విద్యార్థి భవితకు బంగారు బాటలు వేస్తుందని జిల్లా విద్యాధికారి సుశీందర్రావు అన్నారు. మండలంలోని నందివనపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొలిమెట్టు (ఎఫ్ఎల్ఎన్) మండల స్థాయి బోధనాభ్�
పెండ్లిళ్లు చేయలేక పేదరికంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదింటి ఆడపడుచులను ఆదుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్�
అతడు కుంచె పడితే జీవం ఉట్టిపడాల్సిందే ..అతడి కుంచె నుంచి జాలువారిన చిత్రాలు అద్భుతం. అతను గీసిన ప్రతి బొమ్మా ఆలోజింపజేస్తుంది. ఇప్పటికే పలు రకాల చిత్రాలను గీసి అందరినీ ఆకట్టుకుంటున్నాడు మండలంలోని మేడిపల
Yacharam | రంగారెడ్డి జిల్లాలోని యాచారం (Yacharam) మండలంలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. గత కొన్నిరోజులుగా మండలంలో సంచరిస్తూ పశువులు, మేకలపై దాడిచేస్తున్నది. బుధవారం ఉదయం తాడిపత్రిలో మేకపోతుపై దాడిచేసి తినేసిం�
one died in tractor accident at yacharam | రంగారెడ్డి జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభాల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు యాచారం మండలం నందివనపర్తి వద్ద బోల్తాపడింది. స్తంభాల
Leopard | యాచారం మండలంలో మరోసారి చిరుతపులి (Leopard) కలకలం సృష్టిస్తున్నది. మండలంలోని పిల్లిపల్లి శివారులో ఉన్న పొలంలో ఆవు దూడను చంపి తినేసింది. స్థానికులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
యాచారం : మండలంలోని వివిధ గ్రామాల్లో గుడుంబా తయారీదారులు, విక్రయదారులతో పాటు బెల్టుషాపులు నిర్వహిస్తున్న 20మందిని ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం తాసిల్దార్ నాగయ్య ఎదుట బైండోవర్ చేశారు. మండలంలోని పలు తండా�
యాచారం : అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని దర్పల్లిలో చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. దర్పల్లి గ్రామానికి చెందిన కొండాపురం ఈశ్వరయ్య (44) కూలీ పని చేసుకు�
యాచారం : ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకోన్న ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని చింతపట్ల గేటు సమీపంలో గురువారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. చింతపట్ల గ్రామానికి చెందిన లిం�
యాచారం : యాచారం మండలం మంతన్గౌరెల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బిక్కునాయక్ శనివారం టీఆర్ఎస్ యాచారం మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. నిన్న బీ�