ఉదయం 11గంటలు దాటినా యాచారం మండల తహసీల్దార్ కార్యాలయం తలుపులు తెరుచుకోలేదు. రోజూ మాదిరి ఉదయం 9 గంటలకు తెరుచుకోవాల్సిన తహసీల్దార్ కార్యాలయం 11 గంటలు దాటినా తాళం వేసి ఉండటం గమనార్హం.
Indiramma House | ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతపట్ల గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది.
Yacharam | ఆలయ తాళాలు పగుల గొట్టి ఆలయంలో ఉన్న హుండీతో పాటు విలువైన వస్తువులను గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయిన ఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నజ్దిక్ సింగారం గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకున్�
Red velvet mite | ఆరుద్ర కార్తె అనగానే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తుకొచ్చేది అందరూ రైతు మిత్రులుగా భావించే ఆరుద్ర పురుగులు. అలాంటి ఆరుద్ర కార్తెలో కనిపించే ఆరుద్ర పురుగులు ఈ సారి ముందే దర్శనమిచ్చాయి.
Road Accident | యాచారం మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు గిరిజన యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
రంగారెడ్డి జిల్లా యాచారం (Yacharam) మండలంలోని గ్రామీణ ప్రాంత రోడ్లను అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం పెద్ద పీఠవేసిన విషయం తెలిసిందే. పట్టణ రోడ్లను తలపించేలా గ్రామీణ రోడ్లు, లింకురోడ్ల అభివృద్ధికి గత బీఆర్ఎ�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ (Private Hospitals) కేంద్రం ప్రైవేటు దవాఖానాలకు కేరాఫ్గా మారింది. గల్లీకో దవాఖానాను ఏర్పాటుచేసి అర్హతలేని వైద్యులు, వైద్య చికిత్సలపై ఏమాత్రం అనుభవంలేని నర్సులను నియమించి పేద ప్రజల దగ్గర ద
గింజా కొనలే అనే శీర్షికన నమస్తే తెలంగాణలో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మండలంలోని యాచారం, నంది వనపర్తి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఆ�
మండలంలోని నానక్నగర్ గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారైనది. అధికారుల నిర్లక్ష్యంతో మురుగుకాల్వలు ఇండ్ల మద్య నుండి పొంగి పొర్లుతూ ఏరులై పారుతున్నది. భూగర్భ డ్రైనేజీలు నిండి సీసీ రోడ్డుపై మురుగు�
యాచారం నుంచి మేడిపల్లి వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. సుమారు రూ. 5.5 కోట్ల పంచాయతీ నిధులతో రోడ్డు వెడల్పు చేసి బీటీ వేసేందుకు శ్రీకారం చుట్టారు. దీనికోసం గత మార్చిలో రోడ్డు వి�
రంగారెడ్డి జిల్లా యాచారం (Yacharam) మండలంలోని చింతపట్ల గ్రామానికి చెందిన రైతు ఇటికాల వెంకట్రెడ్డి తన పంటను కాపాడుకునేందుకు నిత్యం నానా అవస్థలు పడుతున్నాడు. తన పొలంలో నాలుగు బోర్లున్నపట్టికి తన సాగు ప్రశ్నా�