Yacharam | మండలంలో కరువు ఒక్కసారిగా కోరలు చాచింది. సకాలంలో సరిపడ వర్షాలు లేక పోవడంతో భూగర్భ జలాలు అడగుంటాయి. ఇప్పటికే మండలంలో చెరువులు కుంటలు ఎండి పోయాయి.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరితహారం (Haritha Haram) కార్యక్రమం కింద నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడుతూ పదేండ్లపాటు పకృతి రమణీయతను సంతరించుకున్నది.
రంగారెడ్డి జిల్లా యాచారం (Yacharam) మండల కేంద్రంలో అత్యంత ఎత్తయిన గుట్టపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల కోసం ఇప్పటికే ఆలయం ముస్తాబైంది. అతి పురాతనమైన �
తాతలు, తండ్రుల కాలం నుంచి భూమిని నమ్ముకుని భూమి తల్లిని సాగుచేసుకుని జీవిస్తున్న మా పచ్చని పంటపొలాలను ఫ్యూచర్సిటి పేరుతో లాక్కోవాలని చూస్తే సహించేది లేదని యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామ రైతులు డిమా
ప్రభుత్వం ఫ్యూచర్సిటీ ఏర్పాటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అధికారులు భూ ముల సేకరణలో నిమగ్నమయ్యారు. కాగా యాచారం మండలంలోని 24 గ్రామాల్లో 21 గ్రామాలు, అదేవిధంగా కందుకూరు మండలంలోని 18 గ్రామాల్లో 15 జీపీలు కం
రంగారెడ్డి జిల్లాలోని (Rangareddy) యాచారం-చరికొండ రోడ్డు ఎంతో అధ్వాన్నంగా మారింది. రోడ్డంతా అడుగడుగునా కంకరతేలి గుంతలమయంగా మారింది. సుమారు 11కిలో మీటర్ల మేర రోడ్డు బీటి కోట్టుకుపోయి కంకరతేలి దారుణంగా తయారైంది. �
మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ ఆర్టీసీ కండక్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్స్టేషన్లో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్నది.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసిద్ధి శివాలయాల్లో భక్తులు ఉదయం నుంచి ప్రత్యేక అభిషే�
మతిస్థిమితం లేని వృద్ధురాలిపై ఓ యువకుడు లైంగికదాడికి యత్నించాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మాల్లో రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
యాచారం మండల పరిధిలోని కురుమిద్ద గ్రామంలో పాడి రైతులకు పాల బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. మాల్ మదర్ డైరీ సంస్థ సకాలంలో పాల బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ గ్రామ�
Yacharam | కొత్తపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో రథోత్సవం కనులపండువగా సాగింది. రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. స్వామివారిని దర్శించుకున్నారు.
Manchireddy Kishan Reddy | ఎన్నికల ముందిచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే ఫార్మాసిటీ భూములను తిరిగి రైతులకిచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి కాంగ్రెస్
Pharma City | ఫార్మా సిటీ ఏర్పాటు వల్ల భూములు కోల్పోతున్న రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం జరిగిన ధర్నాలో రైతులకు సంఘీభావం ప్రకటించారు.