Nagoba Temple | ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పూజలు చేశారు.
Union Minister Bhagwat Kuba | సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పనగర్ గ్రామ శివారులోని మల్లయ్య గిరి ఆశ్రమాన్ని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవత్ కుబా దంపతులు సందర్శించి స్వామివారికి పూజలు చేశారు.
Minister Satyavati Rathod | జిల్లా పర్యటనలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం గట్టమ్మ దేవాలయంలో అమ్మవారికి పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఎమ్మెల్సీ కవిత | జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా పాల్ద మహాలక్ష్మి అలయంలో ప్రత్యేక పూజలు ఎనిర్వహించారు.
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. శ్రీ వేణుగోపాలస్వామి యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన మండపంలో విఘ్నేశ్వరుడుకి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి | శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు | కలియుగ దైవం రాఘవేంద్ర స్వామి 350వ ఆరాధనోత్సవాలు బర్కత్పురలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠం, లింగంపల్లి శ్రీ రఘవేంద్ర బృందావన సమితిలో వైభవంగా జరిగాయి.
యాదగిరీశుడి సేవలో బాలల హక్కుల కమిషన్ చైర్మన్ | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని మంగళవారం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు, అర్చ�
Suryapeta | ఆలయంలో మంత్రి పూజలు.. రాఖీలు కట్టిన మహిళలు | జిల్లా కేంద్రంలోని సంతోషిమాత ఆలయంలో రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సహకారంతో ఆలయ పాలకమండలి బంగ�
ఆలయాల్లో ఉప సభాపతి పద్మారావుగౌడ్ పూజలు | బోనాల వేడుకల సందర్భంగా హైదరాబాద్ జంటనగరాల్లోని పలు ఆలయాల్లో ఆదివారం ఉప సభాపతి టీ పద్మారావు గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.