రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వినాయక వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో ని శంషాబాద్ పట్టణం, మండలం, గండిపేట్ మండలం, బండ్లగూడ మున్సిపాలిటీ, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలతో పాటు రాజేంద్రనగ
శ్రావణమాసంలో వచ్చే శుక్ల పంచమిని నాగపంచమిగా జరుపుకోవటం ఆనవాయితీ. ఆదిశేషుడు తనకు చేసిన సేవకు మెచ్చిన శ్రీమహావిష్ణువు అతడిని ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. సర్పజాతి ఆవిర్భవించిన శ్రావణ శుక్ల పంచమి నాడు సృ�
నిర్మల్ : బాసర జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి సన్నిధిలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ పేరు మీద ప్రత్యేక కుంకుమార్చన, పూజలు �
కృష్ణానదిలో సప్తనదుల సంగమ ప్రదేశంలో కొలువైన పురాతన సంగమేశ్వరాలయ శిఖరాన్ని వరద జలాలు ఆదివారం తాకాయి. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని కృష్ణానది
వేముల వాడ టౌన్ మే23 : వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో ర�
ఝరాసంగం,మే20 : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి వారిని శుక్రవారం బాంబే బెంచ్ ఔరంగాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఎస్.జీ డిగే దపంతులు దర్�
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని కాళేశ్వరం- ముక్తీశ్వర స్వామి వారికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రాణహిత పుష్కరాల సందర్భంగా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నాఉ. కాగా, ఆది�
హైదరాబాద్ : సికింద్రాబాద్లోని శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో గురువారం నిర్వహించిన స్వర్ణ బంధన మహా కుంభాభిషేకంలో శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆ
అలంపూర్, ఏప్రిల్ 10 : దక్షిణ కాశీగా పేరొందిన జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ క్షేత్రాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ వనరుల శిక్షణ ప్రత్యేకాధికారి డాక్టర్ తాడేపల్లి దర్శించుకున్నారు. ఆదివారం శ్రీరామ నవ
హైదరాబాద్ : తాను ఎలాంటి క్షుద్రపూజల్లో పాల్గొనలేదని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సేవా కార్యక్రమాలను ఓర్వలేకనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా�
భారతీయ ఆధ్యాత్మిక సంపదను పరిపుష్టం చేసిన యోగులు ఎందరో! తమ జీవితాలను త్యాగం చేసి, సత్యధర్మాలను పునఃప్రతిష్ఠచేశారు. అలాంటి మహనీయుల్లో ఒకరు యతీంద్రుడు రాఘవేంద్రస్వామి. మధ్వ సంప్రదాయానికి మణిహారంగా, మదినే �
భారతీయ ఆరాధనా సంప్రదాయంలో శ్రీమహావిష్ణువును వివిధ రూపాల్లో ఆరాధించడం అనాదిగా కొనసాగుతున్నదే. విష్ణువు రూపాల్లో సగుణోపాసనలో భారతదేశంలో ఎక్కువగా కనిపించే మూర్తులు శ్రీరాముడు, శ్రీకృష్ణుడివి కావడం గమన�
యాదాద్రి: శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఆలయంలో అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. గతంలో ఉన్�
సిద్దిపేట : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు ఎంతో ఇష్ట దైవమైన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన కొనాయపల్లి పద్మావతి గోదా సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. �
మునిపల్లి, ఫిబ్రవరి 13 : మునిపల్లి మండల పరిధిలోని బుసరెడ్డిపలి గ్రామ శివారులో గల ఓ గుట్టపై పూరాతన విగ్రహం బయటపడిందని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బుసరెడ్డిపల్లి గ్రామ �