కోలేటి దామోదర్ | శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ కోలేటి దామోదర్ కుటుంబ సమేతంగా దర్శించుకుని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఎమ్మెల్యే చిరుమర్తి | తొలి ఏకాదశి సందర్భంగా నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు దేవాలయంలో శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దర్శించుకున్నారు.
శ్రీశైలంలో పూజలు చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు | భ్రమరాంబమల్లికార్జున స్వామి అమ్మవార్లను ప్రముఖ సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు మంగళవారం దర్శించుకున్నారు. మంగళవారం
వంటేరు ప్రతాప్ రెడ్డి | కొండపోచమ్మ జలాశయంలోకి నీటిని విడుదల చేసి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో గోదావరి జలాలకు
కరోనా | కరోనా మహమ్మారి వెళ్లిపోవాలని ఇంద్రవెల్లి మండలం ముత్నుర్ గ్రామంలో గ్రామ పటేల్ హాచ్ కే జంగు ఆధ్వర్యంలో మహిళలందరూ గ్రామంలోని ఆలయాల్లో దేవతలకు జలంతో అభిషేకం నిర్వహించారు.
సీఎం కేసీఆర్ | సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని జిల్లాలోని కమాన్పూర్లో ఆది వరాహా స్వామికి ఆలయ చైర్మన్ ఇనగంటి ప్రేమలత ఆధ్వర్యంలో డైరెక్టర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు ప్రత్�
నిర్మల్ : జిల్లాలోని ప్రసిద్ధ బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రంలో ఆంధ్రప్రదేశ్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మనుమడు, నారా లోకేష్, బ్రాహ్మణిల కుమారుడు దేవాన్షుకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేశారు. సినీ