నిజామాబాద్ : జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా పాల్ద మహాలక్ష్మి అలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, మేయర్ నీతూ కిరణ్, దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ పాల్గిన్నారు.
అనంతరం చంద్రశేఖర్ కాలనీలో గల ఆలయంలో దుర్గా మాతను ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. దుర్గా మాత ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత కోరుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Crime news | పండుగ పూట విషాదం..చెరువులో పడి తల్లీకూతుళ్లు మృతి
Crime news | రైతు బంధు చెక్కుల దుర్వినియోగంలో 23 మంది అరెస్ట్
కేంద్ర ప్రభుత్వం అసమర్థత వల్లే కరెంట్ సంక్షోభం : మంత్రి నిరంజన్ రెడ్డి