అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి చర్చ ప్రారంభమైంది. దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన ఎడం చేతిపై గాయం కన్పించటమే ఇందుకు కారణం. దావోస్ వేదికగా గాజా శాంతి మండలిని ట్రంప్
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో ట్రంప్ ఎడమ చేతిపై గాయం కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై �
మేధాశక్తి విషయంలో ఈ ఏడాది చివరికల్లా మనుషులను కృత్రిమ మేధ (ఏఐ) అధిగమిస్తుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అంచనా వేశారు. రానున్న ఐదేండ్లలో ఏఐ మొత్తం మానవాళిని మించిపోతుందన్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక
కార్మిక మార్కెట్ను సునామీ తాకుతున్నది.. ఉద్యోగాలు కృత్రిమ మేధస్సుతో భర్తీ అవుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా హెచ్చరించారు.
అమెరికా నేతృత్వంలో ప్రపంచం పరివర్తనవైపు కాకుండా విచ్ఛిన్నం వైపు పయనిస్తున్నదని కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ చెప్పారు. ఆయన దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో బుధవారం మాట్లాడుతూ, “మనం ఇప
ప్రపంచ ఆర్థిక వేదిక రూపొందించిన ప్రపంచ లింగ అసమానత నివేదిక-2025లో భారత్ నిరుడుతో పోలిస్తే రెండు స్థానాలు కిందకు దిగజారి 131వ స్థానంలో నిలిచింది. 64.1 శాతం స్కోర్తో దక్షిణాసియాలో అతి తక్కువ ర్యాంక్ పొందిన దే�
Global Gender Gap : జెండర్ గ్యాప్లో ఇండియా ర్యాంక్ తగ్గింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రిపోర్టు ప్రకారం 131 స్థానంలో ఇండియా నిలిచింది. ఏడాదిలో లింగ వ్యత్యాసం మరింత పెరిగినట్లు రిపోర్టు స్పష్టం చేసింది.
దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయని ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకుంటున్నది. రూ.1.78 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని ప్రచారం చేసుకుంటున్నది. అయితే.. గతేడాది క
ప్రపంచ ఉద్యోగ మార్కెట్ను కృత్రిమ మేధ(ఏఐ) తీవ్రంగా ప్రభావితం చేస్తున్న తరుణంలో ఊహించిన దాన్ని కన్నా వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రస్తుతమున్న నైపుణ్యాల్లో 39 శాతం 2030 నాటికి పనికి రాకుండా ప�
దేశాల మధ్య సాయుధ ఘర్షణలే ప్రపంచానికి తక్షణ ముప్పుగా పరిణమించినట్టు ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) పేర్కొంది. 2025 ఏడాదికి సంబంధించి ప్రపంచం ఎదుర్కోనున్న ముప్పులపై బుధవారం ఓ నివేదికను విడుదల చేసింది. ఈ �
సీఎం రేవంత్రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దయినట్టు సమాచారం. ఆయన ఈ నెల 14న ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉన్నది. అక్కడి నుంచి 19న సింగపూర్కు, ఆ తర్వాత దావోస్లో పర్యటించాల్సి ఉన్నది.
World Economic Forum | వచ్చే జనవరి 20 నుంచి ఐదు రోజులు జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు ఏడుగురు కేంద్ర మంత్రులు, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరు కానున్నారు.
పురుషులతో పోలిస్తే.. మహిళల ఆయుష్షు ఎక్కువని పలు పరిశోధనల్లో తేలింది. అదే సమయంలో.. ఆడవాళ్లు తమ జీవితంలో ఎక్కువ సమయం అనారోగ్యంతోనే గడుతున్నారని వెల్లడైంది.
Gender Gap Index | బయోలాజికల్ చైన్ సరిపోతే పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఆడ, మగ సమానంగా ఉంటేనే సమాజం దేశానికి, ప్రపంచానికి పట్టం కట్టినట్టు. కానీ మగ పిల్లలపై వ్యామోహంతో సహా వివిధ కారణాలవల్ల ప్రపంచ సమాజంలో ఆడ, మగ సంఖ�
‘మళ్లీ నోకియా ఏంటి బాబాయ్..’ అంటారా? మళ్లీ డబ్బాఫోన్.. కనెక్టింగ్ పీపుల్ అంటున్నది. డంబ్ఫోన్లనే ఆశ్చర్యంగా చూసిన మన జనరేషన్.. ఇప్పడు రెండేసి, మూడేసి స్మార్ట్ఫోన్లు వాడేస్తున్నది.