ప్రపంచ ఆర్థిక వేదిక రూపొందించిన ప్రపంచ లింగ అసమానత నివేదిక-2025లో భారత్ నిరుడుతో పోలిస్తే రెండు స్థానాలు కిందకు దిగజారి 131వ స్థానంలో నిలిచింది. 64.1 శాతం స్కోర్తో దక్షిణాసియాలో అతి తక్కువ ర్యాంక్ పొందిన దే�
Global Gender Gap : జెండర్ గ్యాప్లో ఇండియా ర్యాంక్ తగ్గింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రిపోర్టు ప్రకారం 131 స్థానంలో ఇండియా నిలిచింది. ఏడాదిలో లింగ వ్యత్యాసం మరింత పెరిగినట్లు రిపోర్టు స్పష్టం చేసింది.
దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయని ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకుంటున్నది. రూ.1.78 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని ప్రచారం చేసుకుంటున్నది. అయితే.. గతేడాది క
ప్రపంచ ఉద్యోగ మార్కెట్ను కృత్రిమ మేధ(ఏఐ) తీవ్రంగా ప్రభావితం చేస్తున్న తరుణంలో ఊహించిన దాన్ని కన్నా వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రస్తుతమున్న నైపుణ్యాల్లో 39 శాతం 2030 నాటికి పనికి రాకుండా ప�
దేశాల మధ్య సాయుధ ఘర్షణలే ప్రపంచానికి తక్షణ ముప్పుగా పరిణమించినట్టు ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) పేర్కొంది. 2025 ఏడాదికి సంబంధించి ప్రపంచం ఎదుర్కోనున్న ముప్పులపై బుధవారం ఓ నివేదికను విడుదల చేసింది. ఈ �
సీఎం రేవంత్రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దయినట్టు సమాచారం. ఆయన ఈ నెల 14న ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉన్నది. అక్కడి నుంచి 19న సింగపూర్కు, ఆ తర్వాత దావోస్లో పర్యటించాల్సి ఉన్నది.
World Economic Forum | వచ్చే జనవరి 20 నుంచి ఐదు రోజులు జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు ఏడుగురు కేంద్ర మంత్రులు, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరు కానున్నారు.
పురుషులతో పోలిస్తే.. మహిళల ఆయుష్షు ఎక్కువని పలు పరిశోధనల్లో తేలింది. అదే సమయంలో.. ఆడవాళ్లు తమ జీవితంలో ఎక్కువ సమయం అనారోగ్యంతోనే గడుతున్నారని వెల్లడైంది.
Gender Gap Index | బయోలాజికల్ చైన్ సరిపోతే పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఆడ, మగ సమానంగా ఉంటేనే సమాజం దేశానికి, ప్రపంచానికి పట్టం కట్టినట్టు. కానీ మగ పిల్లలపై వ్యామోహంతో సహా వివిధ కారణాలవల్ల ప్రపంచ సమాజంలో ఆడ, మగ సంఖ�
‘మళ్లీ నోకియా ఏంటి బాబాయ్..’ అంటారా? మళ్లీ డబ్బాఫోన్.. కనెక్టింగ్ పీపుల్ అంటున్నది. డంబ్ఫోన్లనే ఆశ్చర్యంగా చూసిన మన జనరేషన్.. ఇప్పడు రెండేసి, మూడేసి స్మార్ట్ఫోన్లు వాడేస్తున్నది.
విశ్వాస పునరుద్ధరణ అనేది దావోస్లో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక 54వ వార్షిక సమావేశాల ప్రధానాంశం. జనవరి 15 నుంచి 19 వరకు జరుగుతున్న ఈ సమావేశాలు విశ్వాస కృషికి సంబంధించిన పారదర్శకత, సుస్థిరత, జవాబ�
Dasoju Srravan | వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమ్మిట్లపై ట్వీట్స్, సోషల్మీడియా, మీడియా కవరేజిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదికపై అసంబద్ధమైన, అసమర్థ వ్యాఖ్యలతో రాష్ట్రానికి
C4IR | హైదరాబాద్లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రీయల్ రెవల్యూషన్ (C4IR) ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. బయో ఏషియా–2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగ�