హైదరాబాద్లో మరో అతిపెద్ద మాల్ అందుబాటులోకి రాబోతున్నది. అబుదాబీ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న లులూ గ్రూపు నగరంలో అతిపెద్ద మాల్ను ప్రారంభించబోతున్నది.
WEF on Jobs | వచ్చే ఐదేండ్లలో బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో ఉద్యోగాలు ఫుష్కలంగా లభిస్తే, సంప్రదాయ రంగ ఉద్యోగాలు తగ్గిపోతాయని డబ్ల్యూఈఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే.తారక రామారావు వరల్డ్స్ ఎకనమిక్ ఫోరంలో భాగంగా దావోస్ పర్యటనలో రాష్ర్టానికి రూ.21 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చిన సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బుధవారం ఆయనను �
నాకింకా గుర్తుంది. 2018లో తొలిసారి దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు మాది చాలా చిన్న బృందం. మొదటిసారి వెళ్తున్నాం కాబట్టి, అసలు దావోస్ వేదిక తెలంగాణకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దామని ప్రయోగాత్మకంగా వెళ్లాం.
దావోస్లో ఏర్పాటుచేసిన ‘తెలంగాణ పెవిలియన్'ను ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. దీనికి ‘తెలంగాణ - ఏ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్' అని పేరు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వినూత్న పథకాలు, ప�
Minister KTR | తెలంగాణ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ రానున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (C4IR)తో ఒప్పందం చేసుకున్నది. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సద
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ఎవరూ చేయని విధంగా రూ.100 లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు. అన్ని కోట్లు అప్పులు చేసినప్పటికీ దేశా�
స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో ఈ నెల 16 నుంచి 20 వరకు జరుగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సు-2023లో పాల్గొనేందుకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రత�
Minister KTR | హైదరాబాద్లో గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్లెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు రోచే ఫార్మా సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్లో రెండో డేటా అనలిటిక్స్ సెంటర్ను ఏర్పాటు చేసింది.
ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్కు చెందిన హైదరాబాద్ ప్లాంట్కు ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యూఈఎఫ్) గుర్తింపు లభించింది. దీంతో బాచుపల్లి వద్దగల ఈ అతిపెద్ద ఔషధ తయారీ కేంద్రం.. గ్లోబల్ లైట్
12 జూన్ 2022: తెలంగాణలో పెట్టుబడుల విషయంలో ఒక చారిత్రాత్మకమైన దినం. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటి అయిన ఎలెస్ట్ కంపెనీ తెలంగాణలో రూ.24,000 కోట్ల పెట్టుబడితో ప్రపంచస్థాయి డిస్ప్లే ఫ్యాబ్ యూనిట్ను ప్రారంభించ�