కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ఎవరూ చేయని విధంగా రూ.100 లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు. అన్ని కోట్లు అప్పులు చేసినప్పటికీ దేశా�
స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో ఈ నెల 16 నుంచి 20 వరకు జరుగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సు-2023లో పాల్గొనేందుకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రత�
Minister KTR | హైదరాబాద్లో గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్లెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు రోచే ఫార్మా సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్లో రెండో డేటా అనలిటిక్స్ సెంటర్ను ఏర్పాటు చేసింది.
ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్కు చెందిన హైదరాబాద్ ప్లాంట్కు ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యూఈఎఫ్) గుర్తింపు లభించింది. దీంతో బాచుపల్లి వద్దగల ఈ అతిపెద్ద ఔషధ తయారీ కేంద్రం.. గ్లోబల్ లైట్
12 జూన్ 2022: తెలంగాణలో పెట్టుబడుల విషయంలో ఒక చారిత్రాత్మకమైన దినం. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటి అయిన ఎలెస్ట్ కంపెనీ తెలంగాణలో రూ.24,000 కోట్ల పెట్టుబడితో ప్రపంచస్థాయి డిస్ప్లే ఫ్యాబ్ యూనిట్ను ప్రారంభించ�
హైదరాబాద్: దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఐ ఆన్ ద స్ట్రీట్: మేనేజింగ్ ట్రస్ట్ ఇన్ ద పబ్లిక్ స
దావోస్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలవాలనుకుంటున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో వీడియో లింక్ ద్వారా జెలెన్స్కీ �
నాలుగు రోజులపాటు లండన్లో పలు ప్రముఖ కంపెనీలతో సమావేశాలు నిర్వహించిన అనంతరం మంత్రి కేటీఆర్ ఆదివారం లండన్ నుంచి దావోస్కు బయలుదేరారు. లండన్ హీత్రో విమానాశ్రయం నుంచి మంత్రి కేటీఆర్ జ్యూరిక్ చేరుకుని, అక�
ప్రపంచ దేశాలకు 102 మంది కుబేరుల విజ్ఞప్తి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు బహిరంగ లేఖ న్యూఢిల్లీ, జనవరి 19: సంపన్నులకు సాధారణంగా పన్నులంటే ఇష్టముండదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మా మీద మరింత పన్ను వేయండి
దావోస్ సదస్సులో మోదీ న్యూఢిల్లీ, జనవరి 17: రాబోయే పాతికేండ్లలో భారత్ అభివృద్ధి కాలుష్యరహితంగా, హరితంగా మాత్రమే కాకుండా సుస్థిరమైన, విశ్వసనీయమైన రీతిలో ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. భారత్లో పె�