SL vs PAK | వన్ డే ప్రపంచకప్లో భాగంగా ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్ వీరవిహారం చేశాడు. కేవలం 65 బంతుల్లోనే సూప�
భారత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచ కప్లో క్రికెట్ అభిమానులను మరింత ఉత్సాహపరిచేందుకు కోకాకోలా, ఐసీసీ సంయుక్తంగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడేందుకు కంకణం కట్టుకున్నాయి.
KL Rahul | అంతర్జాతీయ వన్ డే ఇంటర్నేషనల్ (ODI) క్రికెట్ మ్యాచ్లలో ఇండియన్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 14 అంతర్జాతీయ వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడి 78.50 సగటు, 86 రన్�
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో మరో మ్యాచ్ ఆతిథ్యానికి హైదరాబాద్ సిద్ధమైంది. మెగాటోర్నీలో భాగంగా సోమవారం నెదర్లాండ్స్, న్యూజిలాండ్ మధ్య ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. టోర్నీ
India-Pakistan | ప్రపంచ కప్-2023 టోర్నీ సందర్భంగా ఈ నెల 14న అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం బీసీసీఐ 14 వేల టికెట్లు విక్రయించనున్నది.
IND vs AUS | ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రపంచకప్లో అరుదైన ఘనత సాధించాడు. అతి తక్కువ ఇన్నింగ్స్లో 1000 పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టించాడు.
Virat Kohli | వన్డే ప్రపంచకప్ క్రికెట్లో అత్యధిక క్యాచ్లు పట్టిన క్రికెటర్గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2023 వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్లోనే ఈ ఘనత సాధించాడు.
Cricket World Cup: వరల్డ్ కప్ సమయంలో సుమారు 22 వేల కోట్లు భారత ఆర్థిక వ్యవస్థలోకి వచ్చి చేరే అవకాశాలు ఉన్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇవాళ ప్రారంభమైన ఈ టోర్నీ..
Babar Azam | వన్డే ప్రపంచకప్ 2023 కోసం భారత్కు వచ్చిన పాకిస్థాన్ జట్టు బీసీసీఐ ఆతిథ్యానికి ఫిదా అయ్యింది. భారత్లో ఇలాంటి ఆతిథ్యం ఉంటుందని అస్సలు ఊహించలేదని, తమ ఇంట్లో ఉన్న ఫీలింగే కలుగుతోందని జట్టు కెప్టెన్ బాబ�
వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరిగిన రెండో వార్మప్ మ్యాచ్లోనూ పాకిస్థాన్ పరాజయం పాలైంది. మంగళవారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ స్టేడియంలో పరుగుల వరద పారిన పోరులో ఆస్ట్రేలియా 14 పరుగుల తేడాతో పాక�
పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ కోసం మెరుగైన సన్నాహకాలు చేసుకుంటున్న టీమ్ఇండియాకు వరుణుడు నీడలా వెంటాడుతున్నాడు. ఇంగ్లండ్తో తొలి వార్మప్ మ్యాచ్కు వర్షం అడ్డుపడటంతో టాస్
సొంత గడ్డపై మరోసారి ప్రపంచ కప్ గెలవాలనే కసితో ఉన్న భారత జట్టు వామప్ మ్యాచ్కు సిద్ధమవుతోంది. రోహిత్ సేన శనివారం గవాహటిలోని బర్సపర క్రికెట్ స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్తో తలపడనుంది.
ప్రపంచానికి క్రికెట్ను పరిచయం చేసిన ఇంగ్లండ్ వరల్డ్కప్ కోసం మాత్రం చకోర పక్షిలా నిరీక్షించింది. మూడు సార్లు (1979, 1987,1992) ఫైనల్ చేరినా ట్రోఫీని అందుకోలేక పోయింది. ఎట్టకేలకు 2019లో సొంతగడ్డపై ఆ జట్టు 44 ఏళ్ల క�
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం భారత గడ్డపై కాలుమోపిన పాకిస్థాన్ బృందానికి ఘన స్వాగతం లభించింది. భారీ భద్రత నడుమ బాబర్ ఆజమ్ సేన బుధవారం రాజీవ్గాంధీ ఎయిర్పోర్టులో అడుగుపెట్టింది.