ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం భారత గడ్డపై కాలుమోపిన పాకిస్థాన్ బృందానికి ఘన స్వాగతం లభించింది. భారీ భద్రత నడుమ బాబర్ ఆజమ్ సేన బుధవారం రాజీవ్గాంధీ ఎయిర్పోర్టులో అడుగుపెట్టింది.
Sehwag | భారత్ వేదికగా ఐసీసీ వరల్డ్ కప్ జరుగనున్నది. స్వదేశంలో జరిగే ప్రపంచకప్ను రోహిత్ సేన నెగ్గాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక తుదిజట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే విషయం సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
Pak | వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ హైదరాబాద్లో బుధవారం రాత్రి అడుగుపెట్టింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన పాక్ ప్లేయర్లకు ఘన స్వాగతం లభించింది. అపూర్వ స్వాగతానికి పాక్ ప్లేయర్లు భ�
న్డే క్రికెట్కు విపరీతమైన క్రేజ్ ఉన్న ఆ రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 1996 వరల్డ్కప్లో కీలక మార్పులు చేసింది. అప్పటి వరకు ఉన్న ఫీల్డింగ్ నిబంధనలను తొలగిస్తూ.. తొలి 15 ఓవర్ల పాటు బ్యాటింగ్ �
World Cup | ఐసీసీ వన్డే ప్రపంచకప్కు సమయం దగ్గరపడుతున్నది. భారత్ వేదిక జరిగే మెగా టోర్నీకి వచ్చేందుకు జట్లన్నీ సిద్ధమవుతున్నాయి. అయితే, పాక్ జట్టు మాత్రం ఆందోళనకు గురవుతున్నది. కారణం ఏంటంటే ఇప్పటి వరకు దాయాద�
అప్పటి వరకు అడపా దడపా విజయాలు తప్ప.. పరిమిత ఓవర్ల క్రికెట్ భారత జట్టు పెద్దగా సాధించిందేమీ లేదు. అంతకుముందు జరిగిన రెండు ప్రపంచకప్ (1975, 1979)లోనూ పాల్గొన్న టీమ్ కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ మాత్ర మే నెగ్గింది. 1983 జ
నాలుగు పుష్కరాల క్రితం ప్రారంభమైన ప్రపంచకప్ ప్రస్థానం దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ 13వ ఎడిషన్కు చేరుకుంది. ప్రతి టోర్నీకి నిబంధనలు మారుతూ తెల్ల దుస్తూల నుంచి కలర్ఫుల్ డ్రస్సుల్లోకి 60 ఓవర్ల నుంచి 50 ఓవ�
Mohammed Shami | ప్రపంచకప్కు ముందు భారత క్రికెటర్ మహ్మద్ షమీకి ఊరట లభించింది. అతని భార్య పెట్టిన వేధింపుల కేసులో షమీ అలీపూర్ కోర్టుకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన క్రికెటర్ బెయిల్ కోసం దరఖాస్తు చ�
డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్.. వన్డే ప్రపంచకప్ జట్టులో మార్పులు చేసింది. స్టార్ ఓపెనర్ జాసెన్ రాయ్ స్థానంలో.. ఫార్మాట్తో సంబంధం లేకుండా దంచికొడుతున్న హ్యారీ బ్రూక్ను జట్టులోకి తీసుకుంది.
సుదీర్ఘ కాలం తర్వాత స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్నకు మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, లెఫ్టార్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను ఎంపిక చేస్తే బాగుండేదని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్�
వన్డే ప్రపంచకప్ గెలిచేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నామని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. పుష్కర కాలం తర్వాత భారత జట్టు సొంతగడ్డపై వరల్డ్ కప్ ఆడుతుండగా.. ట్రోఫీ అందుకోవాలని ప్రతి ఒక్కర
Tanveer Sangha | భారత్ వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నది. స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్, స్పెషలిస్టు బ్యాటర్ మార్నస్ లబుషేన్ లాంటి వ�
World Cup | ఈ ఏడాది భారత్ వేదిక ఐసీసీ ప్రపంచకప్ జరుగనున్నది. ఇప్పటికే టోర్నీ షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 19న ఫైనల్ జరుగనున్నది. భారత్లోని పది నగరాల్లో ప్రపంచకప్ జరుగనుండగా.. పలు మ్యాచులకు సంబంధించి షెడ్యూ�
IND vs PAK | ఈ ఏడాది వరల్డ్ కప్ భారత్ వేదికగా అక్టోబర్ - నవంబర్ వేదికగా జరుగనున్నది. అక్టోబర్ 15న భారత్ - పాక్ మధ్య కీలకమైన మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొన్నది.